bhadradri kothagudem

    వడ్డీ చెల్లించ లేదని భార్యను ఎత్తుకెళ్లిన వడ్డీ వ్యాపారి

    April 16, 2020 / 01:40 PM IST

    అప్పు తీసుకున్న వ్యక్తి సకాలంలో వడ్డీ చెల్లించలేదని అతడి భార్యను ఎత్తుకెళ్లిన వడ్డీ వ్యాపారి ఉదంతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగు చూసింది. జిల్లాలోని టేకులపల్లి మండలం సులానగర్ కు చెందిన అజ్మీరా హట్యా అనే వ్యక్తి అదే గ్రామానికి చె

    పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా కలకలం

    March 23, 2020 / 08:09 AM IST

    ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసు కలకలం రేపింది. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం రాఘవాపురంలో ఓ ఫంక్షన్ కు వచ్చి వెళ్ళిన వ్యక్తికి కరోనా పాజిటివ్ రావటంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఆ ఫంక్షన్ కి వచ్చి వెళ్లిన వారి వివరాలు

    18 మంది ఆర్టీసీ మహిళా కార్మికులు ఆత్మహత్యాయత్నం

    November 16, 2019 / 04:02 AM IST

    భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. 18 మంది ఆర్టీసీ మహిళా కార్మికులు ఆత్మహత్యాయత్నం చేశారు.

    చెరువులోకి దూసుకెళ్లిన కారు : ఇద్దరు మృతి

    September 8, 2019 / 08:44 AM IST

    భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చెరువులోకి కారు దూసుకెళ్లడంతో ఇద్దరు మృతి చెందారు.

    బస్సులో రూ.54 లక్షల చోరీ

    September 7, 2019 / 08:00 AM IST

    ప్రైవేటు బస్సులో తీసుకెళ్తున్న రూ.54 లక్షలను దుండగులు చోరీ చేశారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలో చోటు చేసుకుంది.

    పోస్టర్ల కలకలం : ఎన్నికలను మావోలు టార్గెట్ చేశారా

    March 31, 2019 / 01:46 AM IST

    పార్లమెంట్ ఎన్నికలను మావోయిస్టులు టార్గెట్ చేశారా… చత్తీస్‌గఢ్‌ దండకారణ్యంతో పాటు.. తెలంగాణలోని ప్రధాన పట్టణాల్లో తమ కార్యకలాపాలు విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నారా.. అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఓవైపు భారీగా బలగాలు మోహరిస్తున్�

    మావోయిస్టుల కదలికలు : పార్లమెంట్ ఎన్నికలను టార్గెట్ చేశారా 

    March 30, 2019 / 02:24 PM IST

    భద్రాద్రి కొత్తగూడెం : పార్లమెంట్ ఎన్నికలను మావోయిస్టులు టార్గెట్ చేశారా… చత్తీస్‌గఢ్‌ దండకారణ్యంతో పాటు.. తెలంగాణలోని ప్రధాన పట్టణాల్లో తమ కార్యకలాపాలు విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నారా.. అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఓవైపు భార�

    పాలమూరు, సీతారామ లైన్ క్లియర్ : అటవీ భూములకు అనుమతి

    February 17, 2019 / 02:09 AM IST

    హైదరాబాద్‌: పాలమూరు–రంగారెడ్డి, సీతా రామ ఎత్తిపోతల పథకాలకు అవసరమైన అటవీ భూముల బదలాయింపునకు  రాష్ట్ర అటవీ శాఖ అనుమతులు మంజూరు చేసింది.  ఈ ప్రాజెక్టులకు అవసరమైన అటవీ భూములను వాడుకునేందుకు ఇప్పటికే కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ అను�

    సింగరేణిలో మరో మూడు కొత్త గనులు : బొగ్గు ఉత్పత్తిపై ఫోకస్

    February 14, 2019 / 02:43 PM IST

    అదనపు ఉత్పత్తి, ఉపాధి కల్పన లక్ష్యంగా మరో మూడు బొగ్గు గనులను ప్రారంభించేందుకు సింగరేణి యాజమాన్యం సిద్ధమైంది.

    ఉపాధి కోసం వెళ్తే : ఆదివాసీలను అమ్మేస్తున్నారు

    February 12, 2019 / 03:43 PM IST

    ఉపాధి కోసం పొట్ట చేతపట్టుకుని ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా నుంచి వలస వచ్చిన కూలీలను దళారులు అంగడి సరకులా అమ్మేస్తున్నారు.

10TV Telugu News