Home » bhadradri kothagudem
బెండలపాడు గ్రామానికి చెందిన 11 ఏళ్ల సుధీర్ బాబు పుస్తకాలు కొనేందుకు తల్లిదండ్రులను డబ్బులు అడిగాడు. అయితే తల్లిండ్రులు డబ్బులు ఇవ్వకపోవడంతో సుధీర్ బాబు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.
ఓట్ల కోసం వస్తున్న కాంగ్రెస్ వాళ్లు కరోనా సమయంలో కాకరకాయ అయినా పంచిపెట్టారా అని అడిగారు. ఏజెన్సీ ఏరియాను ఏ రుగ్మతలైతే బాధ పెట్టాయో వాటిని దూరం చేశామని తెలిపారు.
వెనుకబడిన తరగతుల ఆర్థిక సహాయం చెక్కుల పంపిణీ కార్యక్రమం రసాభాసాగా మారింది. అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడకుండా ఎమ్మెల్యే పొదెం వీరయ్య అడ్డుకున్నారు.
గోదావరిలో పెరిగిన నీటి మట్టంతో స్నాన గట్టం మొత్తం వరద నీటిలో మునిగింది. దీంతో గోదావరి ఒడ్డుకు ఎవరూ వెళ్లకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో కుండ పోత వర్షం కురిసింది. కొన్ని కోట్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదు అయింది. కరకగూడెంలో 22.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. సత్యనారాయణపురంలో 14.4సెంటీమీటర్లు, సుజాత నగర్ లో 13.8 సెంటీమీటర్లు, ఈ బయ్యారంలో 14 సెంటీమీ�
సత్యనారాయణపురంలో 14.4సెంటీమీటర్లు, సుజాత నగర్ లో 13.8 సెంటీమీటర్లు, ఈ బయ్యారంలో 14 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. పాత కొత్తగూడెంలో 13.4 సెంటీమీటర్లు, ఇల్లందులో 11.8 సెంటీమీటర్లు, మణుగూరులో 11 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు అయింది.
ఓ లారీ కొత్తగూడెం వైపు వెళ్తోంది. కొంతమంది మద్యం సేవించి ఎదురుగా రోడ్డుపై కారు నిలిపారు. లారీ డ్రైవర్ అక్కడి వెళ్లి కారును తొలగించాలని కోరుతున్నాడు. ఈ క్రమంలో నిలిపి ఉన్న లారీని వెనుక నుంచి వస్తున్న మరో లారీ ఢీకొట్టింది.
కూనవరం, వీఆర్ పురం పునరావాస కేంద్రాలను అల్లూరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మిశ్రా సందర్శించారు.
బీఆర్ఎస్ బీ ఫామ్ ఇవ్వకుంటే వేరే ఏ పార్టీ నుండి పోటీ చేయనని చెప్పారు. తనకు ఇంకా ఏడు సంవత్సరాల ఉద్యోగ సర్వీస్ ఉంది.. పార్టీ టికెట్ ఇవ్వకుంటే ఉద్యోగం చేసుకుంటానని వెల్లడించారు.
పార్టీలోకి వస్తే రెండు జిల్లాల్లో గెలిపించే బాధ్యత తనదని చెప్పానని, ఆయన ఆలోచిస్తానని చెప్పాడని తెలిపారు.