పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న గ్యాంగ్స్టర్ గోల్డీ బ్రార్ అంశం టాప్ సీక్రెట్ అని చెప్పాడు పంజాబ్ సీఎం భగవంత్ మన్.
వారు అక్కడి నుంచి వెళ్లేందుకు ససేమిరా అనడంతో పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు లాఠీ చార్జ్ చేసినట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు. కాగా, రైతులపై లాఠీ చార్జ్ చేయడాన్ని విపక్షాలు ముక్త కంఠంతో ఖండించాయి. లాఠీచార్జి దురదష్టకరమని, ఆప్ వంచనకు
పంజాబ్లో గన్ వయొలెన్స్ ఎక్కువగా పెరిగిపోతోంది. దీనిపై భగవంత్ మన్ ఆధ్వర్యంలోని ఆప్ సర్కారు దృష్టిపెట్టింది. రాష్ట్రంలోని లైసెన్స్డ్ గన్లపై రివ్యూ చేస్తారు.
పంజాబ్ అసెంబ్లీలో సోమవారం జరిగిన విశ్వాస పరీక్షలో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. మొత్తం 93 మంది ఎమ్మెల్యేలు ‘ఆప్’కు మద్దతు పలికారు. ఈ సందర్భంగా తమ రాష్ట్రంలో ‘ఆపరేషన్ కమలం’ విఫలమైందని పంజాబ్ సీఎం అన్నారు.
పంజాబ్ సీఎం భగవంత్ మన్పై ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో వీఐపీ కల్చర్ను అంతం చేస్తామని ప్రకటించిన ఆప్, ఆ పార్టీ సీఎం.. ఇప్పుడు ఏకంగా 42 వాహనాలను కాన్వాయ్ కోసం వాడటమేంటని కాంగ్రెస్ ప్రశ్నించింది.
నడవడానికి కూడా ఓపిక లేకుండా తాగినందున లుఫ్తాన్సా విమానం నుంచి భగవంత్ మాన్ను దించేశారని వార్తలు వస్తున్నాయి. ఈ కారణంగానే ఆ విమానం నాలుగు గంటలు ఆలస్యంగా నడిచింది. అంతే కాకుండా ఆప్ జాతీయ సమావేశానికి కూడా మాన్ హాజరు కాలేకపోయారు. ఈ ఘటన ప్రపంచ వ�
రైతులతో పాటు ప్రభుత్వ, సహకార పంచదార మిల్లుల బకాయిలను సైతం సెప్టెంబర్ 7లోగా చెల్లిస్తామని, ఫగ్వారా షుగర్ మిల్లు మినహా ప్రైవేట్ చక్కెర మిల్లులకు కూడా అదే తేదీలోగా బకాయిలు చెల్లిస్తామని మాన్ హామీ ఇచ్చారు. పగ్వారా షుగర్ మిల్లు రైతులకు 72 కోట్ల రూ
పంజాబ్ ముఖ్యమంత్రి, ఆప్ నాయకుడు భగవంత్ మాన్ ఈరోజు వివాహం చేసుకోనున్నారు.
గతంలో ఆయనకు ఇందర్ ప్రీత్ కౌర్ అనే మహిళతో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే, దంపతుల మధ్య మనస్పర్ధలు రావడంతో ఆరేళ్లక్రితం విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం భగవంత్ సింగ్ మాజీ భార్య, పిల్లలు అమెరికాలో ఉంటున్నారు.
తాను రాజకీయాల్లోకి రాబోతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై ఇటీవల మరణించిన పంజాబ్ సింగర్, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా తండ్రి బాల్కౌర్ సింగ్ స్పందించారు. ఈ వార్తల్లో నిజం లేదన్నారు.