Home » Bhagwant Mann
Arvind Kejriwal : దోషిగా నిర్ధారించబడే వరకు జైలు నుంచి పనిచేయవచ్చని చట్టం చెబుతోంది. జైలులో కేజ్రీవాల్ కార్యాలయం ఏర్పాటుకు సుప్రీంకోర్టు, హైకోర్టు నుంచి అనుమతి కోరుతామని భగవంత్ మాన్ అన్నారు.
ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ మరోసారి బెదిరింపులకు పాల్పడ్డాడు.
నేను, నా తల్లి చాలాకాలం పాటు మౌనంగా ఉన్నాము. మా మౌనాన్ని మా బలహీనతగా భావించినట్లు నేను భావిస్తున్నాను. మా మౌనం కారణంగా అతను ప్రస్తుతం ఉన్నత స్థానంలో కూర్చున్నాడని అతనికి తెలియదు అంటూ సీరత్ పేర్కొంది.
ప్రతి ప్రభుత్వ పాఠశాలను ఇలా తయారు చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంలోనే సీఎం భారీ ప్రకటన చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని ఆయన ప్రకటించారు
మోదీని ఇప్పటికే బీజేపీ నేతలు చక్రవర్తిగా అభివర్ణిస్తున్నారని చెప్పారు.
"ఢిల్లీ ప్రజలకు న్యాయం జరిగేందుకు కేసీఆర్ మద్దతు ఇస్తామన్నారు. కేసీఆర్ కు ధన్యవాదాలు" అని కేజ్రీవాల్ చెప్పారు.
నాటి ఎమర్జెన్సీ మాదిరే ఇప్పుడు మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని కేసీఆర్ అన్నారు.
New Office Timings: రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ఆఫీసులు ఉదయం 7.30కే తెరుచుకుంటాయి. మ.2 వరకే పని చేస్తాయి. ఈ కొత్త టైమింగ్స్ మే 2నుంచి అమల్లోకి వస్తాయి.
సిక్కు సంస్థల్లో ప్రధానమైన ‘అకాల్ తక్త్’ సంస్థ అమృత్పాల్ సింగ్ అంశంపై స్పందించింది. పంజాబ్ ప్రభుత్వ తీరు, పోలీసుల వైఖరిపై మండిపడింది. సంస్థకు చెందిన జియాని హర్ప్రీత్ సింగ్ ఆధ్వర్యంలో సోమవారం ఒక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వివిధ సిక్కు �
కొద్ది రోజులుగా పంజాబ్లో ఖలిస్తాన్ ఉద్యమం తీవ్రరూపం దాలుస్తోంది. ఖలిస్తాన్ మద్దతుదారులు పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతున్నారు. వీరిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దీంతో పోలీసులకు, ఖలిస్తాన్ మద్దతుదారులకు మధ్య ఘర్షణ జరుగుతో�