Home » Bhagyalakshmi temple
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి వెళ్లారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
Revanth Reddy: "నా కళ్లలో నీళ్లు తెప్పించావు" అని రేవంత్ రెడ్డి భావోద్వేగభరిత వ్యాఖ్యలు చేశారు. భాగ్యలక్ష్మి ఆలయం వద్దకు ఈటల రాజేందర్ రాలేదు.
Revanth Reddy : రేపు సాయంత్రం భాగ్యలక్ష్మి ఆలయానికి వస్తా, డబ్బులు తీసుకోలేదని ప్రమాణం చేస్తా. ఈటల కూడా గుడి దగ్గరికి వచ్చి ప్రమాణం చేయాలి.
హైదరాబాద్ నగరానికి ఎంతో చరిత్ర ఉందని, పురాతనమైన చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారి మహిమ ప్రతి ఒక్కరికి తెలుసన్నారు. పాతబస్తీలో అభివృద్ధి అడ్డుకుంటున్న శక్తులకు రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని సింధియా అన్నారు. పాతబ�
పాతబస్తీ, చార్మినార్ పరిధిలోని భాగ్యలక్ష్మీ ఆలయం వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకోనున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
భాగ్యలక్ష్మి టెంపుల్ టచ్ చేసి సూడుర్రి - బండి సంజయ్
పాదయాత్రచార్మినార్ భాగ్మలక్ష్మి అమ్మవారిని దర్శించుకోనున్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. అమ్మవారికి మొక్కులు చెల్లించుకోనున్నారు.
Bandi Sanjay arrives Bhagyalakshmi Temple : బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయానికి చేరుకున్నారు. ఆలయం దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన సవాల్ మేరకు భాగ్యలక్ష్మీ ఆలయానికి చేరుకున్నానని తెలిపారు. సీఎం కేసీఆర్ ఆలయానికి వస్తే ప్రమాణం �
bandi Sanjay bike rally CP Anjanikumar respond : చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయానికి బండి సంజయ్ వెళ్లొచ్చని సీపీ అంజనీకుమార్ అన్నారు. ఆయనను తాము ఆపడం లేదని పేర్కొన్నారు. బండి సంజయ్ కు అనుమతి లేదంటూ వస్తున్న వార్తలను నమ్మొద్దన్నారు. హైదరాబాద్ పోలీసులు బండి సంజయ్ ను అడ్డుకో�