bharat bandh

    Bharat Bandh : ఈ నెల 26న భారత్ బంద్.. లేఖ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ

    April 13, 2021 / 03:39 PM IST

    మావోయిస్టు పార్టీ ఈ నెల (ఏప్రిల్) 26న భార‌త్ బంద్ కు పిలుపునిచ్చింది. ఛత్తీస్ ఘడ్, బీహార్ రాష్ట్రాల్లో ఆపరేషన్ ప్రహార్ పేరుతో మావోయిస్టు కేడర్ ను బలగాలు కాల్చి చంపడాన్ని నిరసిస్తూ ఈ బంద్ కు పిలుపునిచ్చింది. ఈ బంద్ కు అన్ని వర్గాల ప్రజలు మద్దతివ

    Bharat Bandh : కొనసాగుతున్న భారత్ బంద్, ఏపీలో బంద్ ప్రశాంతం

    March 26, 2021 / 01:02 PM IST

    దేశవ్యాప్తంగా.. భారత్‌ బంద్‌ మొదలైంది. నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా అటు రైతు సంఘాలు.. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇటు కార్మిక సంఘాలు.. భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చాయి.

    Banks Shut : అలర్ట్.. 7 రోజుల పాటు మూతపడనున్న బ్యాంకులు

    March 26, 2021 / 01:02 PM IST

    Banks to remain shut for 7 days : మీకు బ్యాంకులో ఏదైనా ముఖ్యమైన పనుందా? అయితే వెంటనే చూసుకోండి. లేదంటే ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే బ్యాంకులకు వరుసగా సెలవులు రానున్నాయి. రానున్న 10 రోజుల్లో కేవలం 2 రోజులు మాత్రమే బ్యాంకులు పని చేస్తాయి. ఈ నెల(మార్చి) 27వ తేదీ నుంచి మూడు

    దేశవ్యాప్తంగా కొనసాగుతున్న బంద్

    March 26, 2021 / 09:44 AM IST

    

    Bharat Bandh tomorrow: శుక్రవారం ఉదయం 6గంటల భారత్ బంద్

    March 25, 2021 / 12:49 PM IST

    రైతు యూనియన్ల ఆధ్వర్యంలో సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎమ్) శుక్రవారం భారత్ బంద్ కోసం పిలుపునిచ్చింది. ఢిల్లీ సరిహద్దుల్లో రైతు కొత్త చట్టాల అమలుపై చేస్తున్న ఆందోళన నాలుగు నెలలు పూర్తి కావొస్తున్న నేపథ్యంలో..

    Bharat Bandh : రేపు భారత్ బంద్.. రైతు, కార్మిక సంఘాల ఉద్యమం మరింత ఉధృతం

    March 25, 2021 / 12:02 PM IST

    రైతులు, కార్మికులు కదం తొక్కారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు. అందులో భాగంగా భారత్ బంద్ కు పిలుపునిచ్చారు.

    మార్చి-26న “భారత్ బంద్” కు రైతు సంఘాలు పిలుపు

    March 10, 2021 / 08:07 PM IST

    నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తోన్న రైతులు తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. మార్చి-26న పూర్తి స్థాయిలో "భారత్ బంద్"కు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి

    భారత్‌ బంద్

    February 26, 2021 / 10:15 AM IST

     

    7PM టాప్ న్యూస్

    February 25, 2021 / 08:31 PM IST

    20 Minutes 20 News : 1. గుణపాఠం నేర్చుకున్నానన్న చంద్రబాబు కుప్పం పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. గుడుపల్లిలో కార్యకర్తలతో సమావేశమైన ఆయన.. కుప్పం విషయంలో కొంత పొరపాటు జరిగిన మాట వాస్తవమేనని అంగీకరించారు. భవిష్యత్తులో మళ్ల�

    ఫిబ్రవరి 26న భారత్ బంద్.. పెట్రో ధరలు, జీఎస్టీ, ఈ-వే బిల్లుకి వ్యతిరేకంగా ఆందోళన

    February 24, 2021 / 05:50 PM IST

    Bharat Bandh on 26 February: ట్రేడ్ యూనియన్లు భారత్‌ బంద్‌కు రెడీ అయ్యాయి. ఫిబ్రవరి 26న భారత్ బంద్ నిర్వహించాలని కాన్ఫడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్ (సీఏఐటీ-CAIT) పిలుపునిచ్చింది. దానికి కార్మిక సంఘాలు కూడా మద్దతు తెలిపాయి. దీంతోపాటు అఖిల భారత వాహనదారుల సంక్షేమ స�

10TV Telugu News