Home » bharat bandh
ప్రధాని నరేంద్రమోడీ పాలన వచ్చిననాటినుంచి కార్మిక వ్యతిరేక విధానాలను అమలుచేస్తోందనీ..కార్మికులపై అణచివేత చర్యలకు పాల్పడుతోందంటూ కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా మోడీ విధానాలకు అవలంభిస్తున్నారంటూ ఆగ్రహం వ్
ఇవాళ భారత్ బంద్కు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. బ్యాంక్ యూనియన్లు కూడా సమ్మె చేస్తుండడంతో దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఏర్పడనుంది.
బుధవారం(జనవరి-8,2020)భారత్ బంద్ కు పది కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బుధవారం చేపట్టనున్న దేశవ్యాప్త సమ్మెలో దాదాపు 25 కోట్ల మంది ప్రజలు పాల్గొననున్నారని జాతీయ కార్మిక సంఘాలు తెలిపాయ�
ఢిల్లీ : కార్మికులు సమ్మెబాట పట్టారు. నేడు, రేపు భారత్ బంద్ కు పిలుపు ఇచ్చారు. ఇవాళ, రేపు కార్మికులు దేశవ్యాప్తంగా సమ్మె చేయనున్నారు. కార్మికులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ సమ్మె చేపట్టారు. 12 డిమాండ్లతో కార్మ
ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై కార్మిక సంఘాలు కన్నెరజేశాయి. భారత్ బంద్కు పిలుపునిచ్చాయి. 2019, జనవరి 8, 9వ తేదీల్లో బంద్ పాటిస్తున్నాయి. మోదీ ప్రభుత్వం చేపడుతున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ట్రేడ్ యూనియన్లు బంద్కు పిలుపునిచ్చాయి. క�