Home » bharat Jodo Yatra
సోనియా గాంధీ, రాహుల్ గాంధీ.. తల్లీకొడుకులిద్దరూ నిత్యం రాజకీయాల్లో బిజీగా ఉంటారు..అలాంటిది ఇద్దరు కిచెన్లో స్పెషల్ రెసిపీ తయారు చేస్తూ కనపడితే.. న్యూ ఇయర్ వేళ వీరిద్దరూ కలిసి చేసిన ఆ స్పెషల్ రెసిపీ ఏంటో చదవండి.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా మరో యాత్రను చేపట్టనున్నారు. ‘భారత్ న్యాయ యాత్ర’ పేరిట రాహుల్ మరోసారి ప్రజల్లోకి రానున్నారు.
దేశంలో కాంగ్రెస్ పార్టీ రెండో దశ భారత్ జోడో యాత్ర 2024 ను జనవరి మొదటివారంలో ప్రారంభించే అవకాశముందని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. లోక్సభ ఎన్నికలకు ముందు 2024 జనవరి మొదటి వారం తర్వాత ఎప్పుడైనా భారత్ జోడో యాత్ర రెండవ దశను ప్రారంభించాలని కాంగ్రె�
యూపీ జోడో యాత్ర మొదటి దశ దాదాపు 425 కిలోమీటర్లు సాగనుంది. కాంగ్రెస్ కార్యకర్తలు రోజూ 20 నుంచి 22 కిలోమీటర్లు ప్రయాణించనున్నారు. పార్టీ కార్యకర్తల యాత్ర ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను కలుపుకపోనున్నారు
కొందరు టీవీ యాంకర్లు, కొన్ని టీవీ షోలను బహిష్కరించాలని ఇండియా కూటమి నిర్ణయించింది. త్వరలోనే జాబితాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. కారణం ఏంటంటే?
విభజించు పాలించు అనే విధానంతో దేశాన్ని విచ్చిన్నం చేసే కుట్ర బీజేపీ చేస్తోంది. Revanth Reddy - PM Modi
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గతేడాది భారత్ జోడో యాత్ర నిర్వహించిన విషయం తెలిసిందే. గతేడాది సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి ఈ పాదయాత్ర ప్రారంభమైంది.
దీనికి సంబంధించిన వివరాలకు కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. మొత్తం 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల మీదుగా 4,081 కిలోమీటర్ల పాటు యాత్రం సాగుతుందని పేర్కొన్నారు.
భారత్ జోడో యాత్ర గతేడాది సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో ప్రారంభమైంది. 12 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలను కవర్ చేసి 130 రోజుల పాటు కొనసాగిన యాత్ర జనవరి 30న శ్రీనగర్లో ముగిసింది
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఢిల్లీలోని కరోల్బాగ్ మార్కెట్లోని బైక్ మెకానిక్లను కలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు..