అరుణాచల్ ప్రదేశ్ లోని పాసీఘాట్ నుంచి గుజరాత్ లోని పోర్ బందర్ వరకు యాత్రను ప్రారంభించాలని భావిస్తున్నట్లు జైరాం రమేశ్ చెప్పారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు యాత్ర చేసిన తర్వాత తమ పార్టీ కార్యకర్తల్లో మరింత ఉత్సాహం నిండిందని చెప్పారు. ఆ య
భారత్ జోడో యాత్రలో నేను చాలా నేర్చుకున్నానని, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నా దేశంకోసం నడిచానని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. భారత్ జోడో యాత్ర ద్వారా కాశ్మీర్ యువతలో త్రివర్ణ పతాకంపై ప్రేమను నింపామని, బీజేపీ దానిని దూరం చేసిందని ర
ప్రధాని నరేంద్ర మోదీ, గౌతమ్ అదానీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నేను పార్లమెంట్లో గౌతమ్ అదానీని విమర్శించాను. ప్రధాన మంత్రితో అతనికి సంబంధం ఏమిటని ప్రశ్నించాను. నేను ప్రశ్నలు లేవనెత్తిన వెంటనే కేంద్ర మంత్రు
రాహుల్ గాంధీ నేతృత్వంలోని భారత్ జోడో యాత్ర విజయవంతమైందని, కష్టతరమైన ప్రయాణాన్ని రాహుల్ ఉత్సాహంగా పూర్తిచేశాడని సోనియా అన్నారు. భారత్ జోడో యాత్ర కాంగ్రెస్ పార్టీపై ప్రజలతో అనుబంధాన్ని మరింత పెంచుతుందని అన్నారు.
కన్యాకుమారిలో పాదయాత్ర ప్రారంభించిన అనంతరం మూడవరోజు కేరళ రాష్ట్రంలోకి ప్రవేశించే సమయంలోనే రాహుల్ నుంచి కాల్ వచ్చింది. మోకాలికి గాయమైందని, నడవడం కాస్త ఇబ్బందిగా ఉందని, మరో నాయకుడితో యాత్ర సాగించాలని రాహుల్ నాతో చెప్పారు. ఆ సమయంలోనే ప్రియాం
కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ నిర్వహించిన భారత్ జోడో యాత్రలో కొన్ని ప్రతిపక్ష పార్టీల నేతలు పాల్గొనకపోవడం నిరాశ కలిగించిందని జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా అన్నారు. రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి నిర్వహించిన
భారత్ జోడో యాత్రతో ప్రజల సహకారం చూసి తన కళ్ల వెంట నీరు కారిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. భారత్ జోడో యాత్ర ముగిసిన నేపథ్యంలో శ్రీనగర్ లో నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. హిమపాతాన్ని సైతం లెక్కచేయకుండా ఆయ
కన్యాకుమారి నుంచి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రారంభించిన భారత్ జోడో యాత్ర కశ్మీర్ లో ముగిసింది. ఇవాళ శ్రీనగర్ లో కాంగ్రెస్ పార్టీ సభను నిర్వహించనుంది. దీనికి దేశంలోని మొత్తం 12 ప్రతిపక్ష పార్టీల నేతలు హాజరయ్యే అవకాశాలు
రాబోయే రెండు రోజ్లుల్లో ఈ యాత్రలో జనం పెద్ద సంఖ్యలో పాల్గొంటారని మేము అంచనా వేస్తున్నాం. శ్రీనగర్లో ఈనెల 30న భారీ సభ జరుపుబోతున్నాం. యాత్ర ముగింపు సందర్భంగా జరుపుతున్న ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు, ఇతర రాజకీయ పార్టీల ముఖ్య నేతలు హ
జమ్మూకాశ్మీర్లోని అవంతిపోరాలో జరుగుతున్న భారత్ జోడో యాత్రలో జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం, పీపుల్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) చీఫ్ మోహబూబా ముఫ్తీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీని ఆలింగనం చేసుకొని అభినందించారు. రాహుల్ గాంధీ యాత్ర కాశ్మీ