-
Home » bharat mata ki jai
bharat mata ki jai
Rajasthan Politics: భారత్ మాతాకి జై అంటుండగా ఆపి కాంగ్రెస్ జిందాబాద్ అనిపించిన కాంగ్రెస్ నేత
September 5, 2023 / 07:09 PM ISTకాంగ్రెస్ పరిశీలకురాలు ఆరాధనా తివారీ మాట్లాడుతూ, భారత్ మాతా కీ జై అని నినాదాలు చేయడం క్రమశిక్షణా రాహిత్యమని, బదులుగా కాంగ్రెస్ జిందాబాద్ అనే నినాదాలు చేయమన్నారు. దీనికి ముందు కూడా, భారత్ మాతా…
PM Modi : ఫ్రాన్స్లో మిన్నంటిన భారత్ మాతాకీ జై నినాదాలు
July 14, 2023 / 01:11 PM ISTఫ్రాన్స్లో మిన్నంటిన భారత్ మాతాకీ జై నినాదాలు
Malampuzha : కేరళ కొండల్లో చిక్కుకున్న యువకుడు సేఫ్
February 9, 2022 / 12:40 PM ISTచివరకు 45 గంటల అనంతరం ఆర్మీ అతడిని సేఫ్ గా బయటకు తీసుకొచ్చింది. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
Gen Bipin Rawat : రావత్కు నివాళి..50 కి.మీటర్ల మేర బారులు తీరిన ప్రజలు
December 10, 2021 / 01:15 PM IST13 అంబులెన్స్ లో భౌతికకాయాలను కూనూరు నుంచి సూలురు ఎయిర్ బేస్ కు తరలించారు. మెట్టుపాల్యం నుంచి సూలురు వరకు ప్రజలు బారులు తీరి నివాళులర్పించారు.
భారత్ మాతా కీ జై కావాలా? జిన్నా వాలీ ఆజాదీ కావాలా? సీఏఏ వ్యతిరేకులకు ప్రశ్న
January 25, 2020 / 06:38 AM ISTఢిల్లీలోని షాహీన్ బాగ్ దగ్దర పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న వారిని ఉద్దేశించి కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ స్పందించారు. సీఏఏ వ్యతిరేకులకు ఆయన
మీరు పాకిస్తానీలా? భారత్ మాతాకి జై అనాల్సిందే: టిక్ టాక్ స్టార్, బీజేపీ అభ్యర్ధి సోనాలి
October 8, 2019 / 10:50 AM ISTటిక్ టాక్ లు చేసి దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో క్రేజ్ తెచ్చుకున్న స్టార్ సోనాలి ఫోగాట్. టిక్ టాక్ లో లక్షల మంది ఫాలోవర్లు ఉన్న ఆమెకు హర్యానా రాష్ట్రంలో ఆడంపూర్ నియోజకవర్గం టిక్కెట్…
జపాన్ లో జైశ్రీరామ్,భారత్ మాతా కీ జై నినాదాలు
September 5, 2019 / 01:06 PM ISTజపాన్,దక్షిణ కొరియాలో 5రోజుల పర్యటనకు భారత రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ వెళ్లిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 2, 3 తేదీల్లో ఆయన జపాన్ లో పర్యటించి ఆ దేశ ప్రధాని షింజో అబే,రక్షణ…
బులంద్షహర్ సీఐ హత్య కేసు : నిందితులకు పూలదండలతో స్వాగతం
August 26, 2019 / 01:47 AM ISTసీఐ హత్య చేసిన కేసులో బెయిలుపై వచ్చిన నిందితులకి స్థానికులు పూలమాలలతో ఘన స్వాగతం పలికిన ఘటన ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్లో జరిగింది. గతేడాది డిసెంబరులో బులంద్షహర్లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. వీటిని అదుపు చేసేందుకు…
పాకిస్తాన్ ముర్దాబాద్ : అమరవీరుడి అంతిమయాత్రలో నినాదాలు
February 25, 2019 / 12:02 PM ISTజమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని కుల్గామ్ జిల్లాలోని తారిగమ్ ప్రాంతంలో ఆదివారం(ఫిబ్రవరి-24,2019) జైషే మహమ్మద్ ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో మృతిచెందిన డీఎస్పీ అమన్ ఠాకూర్ అంత్యక్రియలు సోమవారం(ఫిబ్రవరి-25,2019) జరిగాయి. దోడా జిల్లాలోని గోగ్లా గ్రామంలో ఆయన అంత్యక్రియలు…