-
Home » bharat mata ki jai
bharat mata ki jai
Rajasthan Politics: భారత్ మాతాకి జై అంటుండగా ఆపి కాంగ్రెస్ జిందాబాద్ అనిపించిన కాంగ్రెస్ నేత
కాంగ్రెస్ పరిశీలకురాలు ఆరాధనా తివారీ మాట్లాడుతూ, భారత్ మాతా కీ జై అని నినాదాలు చేయడం క్రమశిక్షణా రాహిత్యమని, బదులుగా కాంగ్రెస్ జిందాబాద్ అనే నినాదాలు చేయమన్నారు. దీనికి ముందు కూడా, భారత్ మాతా కీ జై అని నినాదాలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ కార్య
PM Modi : ఫ్రాన్స్లో మిన్నంటిన భారత్ మాతాకీ జై నినాదాలు
ఫ్రాన్స్లో మిన్నంటిన భారత్ మాతాకీ జై నినాదాలు
Malampuzha : కేరళ కొండల్లో చిక్కుకున్న యువకుడు సేఫ్
చివరకు 45 గంటల అనంతరం ఆర్మీ అతడిని సేఫ్ గా బయటకు తీసుకొచ్చింది. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
Gen Bipin Rawat : రావత్కు నివాళి..50 కి.మీటర్ల మేర బారులు తీరిన ప్రజలు
13 అంబులెన్స్ లో భౌతికకాయాలను కూనూరు నుంచి సూలురు ఎయిర్ బేస్ కు తరలించారు. మెట్టుపాల్యం నుంచి సూలురు వరకు ప్రజలు బారులు తీరి నివాళులర్పించారు.
భారత్ మాతా కీ జై కావాలా? జిన్నా వాలీ ఆజాదీ కావాలా? సీఏఏ వ్యతిరేకులకు ప్రశ్న
ఢిల్లీలోని షాహీన్ బాగ్ దగ్దర పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న వారిని ఉద్దేశించి కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ స్పందించారు. సీఏఏ వ్యతిరేకులకు ఆయన
మీరు పాకిస్తానీలా? భారత్ మాతాకి జై అనాల్సిందే: టిక్ టాక్ స్టార్, బీజేపీ అభ్యర్ధి సోనాలి
టిక్ టాక్ లు చేసి దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో క్రేజ్ తెచ్చుకున్న స్టార్ సోనాలి ఫోగాట్. టిక్ టాక్ లో లక్షల మంది ఫాలోవర్లు ఉన్న ఆమెకు హర్యానా రాష్ట్రంలో ఆడంపూర్ నియోజకవర్గం టిక్కెట్ ఇచ్చింది బీజేపీ. ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న స్టార్ స�
జపాన్ లో జైశ్రీరామ్,భారత్ మాతా కీ జై నినాదాలు
జపాన్,దక్షిణ కొరియాలో 5రోజుల పర్యటనకు భారత రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ వెళ్లిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 2, 3 తేదీల్లో ఆయన జపాన్ లో పర్యటించి ఆ దేశ ప్రధాని షింజో అబే,రక్షణ మంత్రి తకేషి ఇవాయాతో పాటుగా పలువురితో సమావేశమై చర్చలు జరిపిన ఆయన ప్రస్తు
బులంద్షహర్ సీఐ హత్య కేసు : నిందితులకు పూలదండలతో స్వాగతం
సీఐ హత్య చేసిన కేసులో బెయిలుపై వచ్చిన నిందితులకి స్థానికులు పూలమాలలతో ఘన స్వాగతం పలికిన ఘటన ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్లో జరిగింది. గతేడాది డిసెంబరులో బులంద్షహర్లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. వీటిని అదుపు చేసేందుకు వచ్చిన ఎస్సై
పాకిస్తాన్ ముర్దాబాద్ : అమరవీరుడి అంతిమయాత్రలో నినాదాలు
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని కుల్గామ్ జిల్లాలోని తారిగమ్ ప్రాంతంలో ఆదివారం(ఫిబ్రవరి-24,2019) జైషే మహమ్మద్ ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో మృతిచెందిన డీఎస్పీ అమన్ ఠాకూర్ అంత్యక్రియలు సోమవారం(ఫిబ్రవరి-25,2019) జరిగాయి. దోడా జిల్లాలోని గోగ్లా గ్రామంలో