Home » Bhimavaram DSP Jayasurya
తాజాగా భీమవరం డీఎస్పీ జయసూర్యపై వేటు వేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో ఏడుగురు ఎమ్మెల్యేలు ఉండగా.. భీమవరం, తాడేపల్లిగూడెం, నరసాపురం నుంచి జనసేన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఈ అంశంలో కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందన్నారు.