Home » Bhimavaram Toll Plaza
కృష్ణా జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ తండ్రీ కూతురు చనిపోయారు. 65వ నంబరు జాతీయ రహదారిపై భీమవరం టోల్ ప్లాజా దగ్గర ఈ ప్రమాదం జరిగింది.