Home » Bhopal: madhya pradesh
నమీబియా నుంచి తీసుకువచ్చిన ఐదు ఆడ, మూడు మగ చీతాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్, కునో నేషనల్ పార్కులోకి విడిచిపెట్టారు. క్వారంటైన్ ఎన్ క్లోజర్లలోకి అవి వెళ్లాయి. దాదాపు 70 ఏళ్ల తర్వాత చీతాలు మళ్లీ భారతావనిపై నడిచాయి. �
ఓ ప్రభుత్వ ఆసుపత్రిలోని బెడ్ పై ఓ కుక్క దర్జాగా పడుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మధ్యప్రదేశ్ లోని రత్లాంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేస్తూ బీజేపీ సర్కారుపై కాంగ్రెస్ పార్�
రాజేశ్ అనే యువకుడు బిహార్ నుంచి ఉపాధి కోసం చాలా ఏళ్ళ క్రితం మధ్యప్రదేశ్ లోని జబల్పూర్కు వచ్చి అక్కడే ఉంటున్నాడు. సియోనీ జిల్లాకు చెందిన ఓ అమ్మాయితో ప్రేమలో పడి పెళ్ళి చేసుకున్నాడు. వారిద్దరి ప్రేమకు చిహ్నంగా ఓ పాప, బాబు పుట్టారు. అయితే, కొన
ఇందుకు సంబంధించిన వీడియోను మధ్యప్రదేశ్లోని పన్నా టైగర్ రిజర్వు శాఖ ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది. కోతిని పట్టుకోవడానికి చెట్లపైకి ఎక్కి ఓ చెట్టు కొమ్మ నుంచి మరో చెట్టు కొమ్మపైకి దూకుతూ పులి
రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచులో మూడో రోజు మధ్యప్రదేశ్ బ్యాట్స్మన్ యశ్ దుబే అదరగొట్టాడు. సెంచరీ బాది ప్రత్యర్థి జట్టు ముంబైపై ఒత్తిడి పెంచాడు. శతకం బాదిన వెంటనే యశ్ దుబే మైదానంలో అచ్చం కేఎల్ రాహుల్లా చేశాడు. హెల్మెట్ తీసి కింద పెట్�
Park with Ashes : దేశంలో కరోనాతో మరణించిన వారు 4 లక్షల మందికి పైగానే ఉన్నారు. వీరిలో చాలామందికి కుటుంబ సభ్యులే దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబ సభ్యులు దహనం చేసేందుకు ముందుకురాని మృతదేహాలను మాత్రం అధికారులు దహనం చేశారు. ఆలా ఆనందాలుగా దహనమ�
పెళ్లి కూతురికి కరోనా పాజిటివ్ వచ్చినా దాచి పెట్టి పెళ్లి చేయటంతో.. పెళ్లికి హాజరైన 32 మందిని క్వారంటైన్ కు తరలించారు భోపాల్ పోలీసులు. మధ్యప్రదేశ్ భోపాల్లోని జట్ ఖేదీ ప్రాంతానికి చెందిన ఓ మహిళకు, రైజన్ జిల్లాలోని సత్లాపూర్ గ్రామానికి చెం�