Home » Bhushan Kumar
టాలీవుడ్లో అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ డైరెక్టర్గా మారి, తర్వాత అదే సినిమా రీమేక్ కబీర్ సింగ్తో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి స్టార్ డైరెక్టర్గా మారిపోయాడు సందీప్ రెడ్డి వంగా. ఈ రెండు సినిమాల తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ఇప్పుడు మరో సిన�
ఆది పురుష్ లో ప్రభాస్ రోల్ ఎంటీ ? రాముడా ? శివుడా లేక ? ఇంకేంటి. అనే దానిపై చర్చించుకుంటున్నారు. ‘తానాజీ’ దర్శకుడు ఓం రౌత్ తో కలిసి ప్రభాస్ చేయనున్న ఫిల్మ్ కు సంబంధించిన న్యూస్ వెలువడింది. ‘ఆది పురుష్’ టైటిల్ తో సినిమా నిర్మితమౌతోంది. దీనికి సంబ�
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లో ఉంది. నిత్యావసరాలకు మినహా ఎవరూ బయటకు వచ్చే పరిస్థితి లేదు. అందరూ ఇంటికి పరిమితమయ్యారు. కానీ, కొంతమంది ఆకతాయిలు లాక్ డౌన్ నిబంధనలను తుంగలో తొక్కి రోడ్లపైకి వచ్చేస్తున్నారు. ముందుగా పోలీసులు బుజ్జగించి చెప్పిన�
కబీర్ సింగ్ నిర్మాతలు భూషణ్ కుమార్ – మూరధ్ ఖేతని సందీప్ రెడ్డి వంగతో హిందీలో క్రైమ్ డ్రామా ఫిలిం చెయ్యనున్నారు..