Home » bhuvaneswar
ఆకస్మికంగా గుండెపోటు వచ్చినా 48 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన బస్సు డ్రైవరు వీరోచిత ఉదంతం ఒడిశా రాష్ట్రంలో తాజాగా వెలుగుచూసింది. సనా ప్రధాన్ అనే బస్సు డ్రైవర్ 48 మంది ప్రయాణికులను ఎక్కించుకొని భువనేశ్వర్ నగరానికి వెళుతుండగా ఒక్కసారిగా అ�
ఒడిశా రైలు దుర్ఘటన జరిగి రెండు నెలలు గడిచినా ఇంకా 29 మృతదేహాలను గుర్తించలేదు. ఈ మృతదేహాలను భువనేశ్వర్ ఎయిమ్స్లోని ఐదు కంటైనర్లలో భద్రపర్చారు. ఈ రైలు ప్రమాదంలో 266 మృతదేహాలను మృతుల బంధువులకు అప్పగించారు.....
ఆవుల పాలు పితుకుతునట్లు శివుని జాడను గుర్తిస్తుంది. ఆసమయంలో పార్వతీదేవి బసా మరియు కీర్తి అనే ఇద్దరు రాక్షసులతో యుద్ధం
Black Tiger : నల్లపులిని మీరెప్పుడైనా చూశారా? వీటి గురించి ఎప్పుడైనా విన్నారా? అయితే చూడండి. అచ్చం నల్ల రంగులో ఉండే ఈ పులి ఒడిషాలోని తూర్పు ప్రాంతంలో కనిపించింది. ఇది చాలా అరుదైన జాతికి చెందినవి. సౌమెన్ బాజ్ పేయీ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఈ అరుదైన జాతి�