Home » big statement
ఇజ్రాయెల్ ఇప్పుడు యుద్ధ నేరాలను ఆపాలని, లేకపోతే పరిస్థితి అదుపు తప్పుతుందని చైనా భాగస్వామ్య దేశం ఇరాన్ పేర్కొంది. అయితే ఇరు దేశాల మధ్య సయోధ్య కుదిర్చి పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలని చైనాను అమెరికా కోరడం గమనార్హం
ఇజ్రాయెల్ బాంబు దాడుల్లో 143 మంది పిల్లలు మరియు 105 మంది మహిళలు సహా 704 మంది పాలస్తీనియన్లు మరణించారు. యుద్ధం దీర్ఘకాలం కొనసాగుతుందని, ఇరాన్ ఎప్పుడైనా అందులోకి ప్రవేశించవచ్చని విశ్లేషణలు వస్తున్నాయి.
ఎన్నికలకు సంబంధించి ఒక అధ్యయన నివేదిక విడుదలైంది. దాని ప్రకారం, దేశంలోని మూడు అంచెల్లో లోక్సభ నుంచి పంచాయతీ స్థాయి వరకు ఎన్నికల నిర్వహణకు మొత్తం రూ. 10 లక్షల కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు.
ప్రస్తుతం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్న తేజశ్వీ యాదవే వచ్చే ఎన్నికల్లో జేడీయూ-ఆర్జేడీ కూటమి తరపు ముఖ్యమంత్రి అభ్యర్థని నితీశ్ స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసే పోటీ చేస్తాయని ఆయన చెప్పకనే చెప్పారు. అయ�
టీమిండియా మాజీ కోచ్ రవి శాస్త్రి యంగ్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ పై కీలక కామెంట్లు చేశారు. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఈ ఫాస్ట్ బౌలర్ ప్రదర్శన పట్ల ఇంప్రెస్ అయిపోయిన రవి..
హార్దిక్ పాండ్యా ఐపీఎల్ టోర్నీలో కెప్టెన్ గా తొలి విజయాన్ని అందుకున్నాడు. సోమవారం లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన పోరులో పాండ్యా జట్టు గెలుపొందింది.
భారత క్రికెట్ జట్టు ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కొనుగోలు చేసిన రెండు రిస్ట్ వాచీలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.
మెగా ఈవెంట్ కోసం ఏళ్ల తరబడి నిరీక్షించినట్లుగా.. ఇండియాతో దాయాది పాకిస్తాన్ మ్యాచ్ కోసం అంతే ఉత్సాహంతో ఎదురుచూస్తుంటారు క్రికెట్ అభిమానులు.
No lockdown Madhya Pradesh : మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ఇంకా తగ్గుముఖం పట్టడం లేదు. పాజిటివ్ కేసుల సంఖ్య నమోదవుతూనే ఉన్నాయి. దీంతో మరోసారి లాక్ డౌన్ విధిస్తారనే ప్రచారం జరిగింది. దీనికి సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ క్లారిటీ ఇచ్చారు. అలాంటిది ఏమీ లేదని, ప�