Home » Bihar CM Nitish Kumar
సీఎం కేసీఆర్ బీహార్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. గల్వాన్ ఘర్షణల్లో అమరులైన 10మంది బీహార్ సైనికుల కుటుంబాలకు సీఎం కేసీఆర్ కుటుంబానికి రూ.10లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. బీహార్ సీఎ నితీష్ కుమార్ తో కలిసి ఆర్థిక సాయంకు సంబంధించిన చెక్క�
తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు బీహార్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆ రాష్ట్ర సీఎం నితీశ్ కుమార్ తో భేటీ అవుతారు. వీరి భేటీ జాతీయ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ఇరువురు సీఎంలు కేంద్రంలో బీజేపీ తప్పుడు విధానాలను అవలంభిస్తుందని మండి�
బీహార్ సీఎం నితీశ్ కాన్వాయ్ పై దేశ రాజధాని నగరం అయిన పాట్నాలో రాళ్ల దాడి జరిగింది. ఆఘటనకు సంబంధించి 13 మందిని అరెస్టు చేసినట్లు పాట్నా పోలీసులు అరెస్ట్ చేశారు.
ఊహించని రాజకీయ మలుపుల అనంతరం బీహార్లో జేడీ(యూ)తో కూడిన మహాకూటమి ప్రభుత్వం ఏర్పాటైన విషయం విధితమే. ఇటీవల మరోసారి ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.
కూటమి ఆశలు.. బీహార్ వెళ్లనున్న సీఎం కేసీఆర్
తెలంగాణ సీఎం కేసీఆర్ బీహార్ వెళ్లనున్నారు. కేసీఆర్ బీహార్ టూర్ కి షెడ్యూల్ ఫిక్స్ అయ్యింది. ఈ నెల 13(శని), 14 తేదీల్లో (ఆదివారం) కేసీఆర్ బీహార్ లో పర్యటించనున్నారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ తో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ
బిహార్లో బీజేపీతో తెగదెంపులు చేసుకుని ఆర్జేడీ, కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నితీశ్ కుమార్ ఈ నెల 24న విశ్వాస పరీక్ష ఎదుర్కోనున్నారు. తమకు 164 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని నితీశ్ కుమార్ అంటున్నారు. బిహార్లో మహాఘట్బంధన్ (మహా �
బీహార్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు దీరింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ పాట్నాలోని రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో ఎనిమిదోసారి ప్రమాణ స్వీకారం చేశారు. డిప్యూటీ సీఎంగా తేజస్వి యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు.
బీహార్ సీఎం, జేడీ(యూ) అధినేత నితీష్ కుమార్ ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చిన విషయం విధితమే. బీజేపీతో తెగదెంపులు చేసుకొని బీహార్ లోని ప్రధాన ప్రతిపక్షమైన ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో కలిసి కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
ప్రాంతీయ పార్టీలు లేకుండా చేస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ అన్నారు. ఇవాళ నితీశ్ కుమార్ తో గవర్నర్ ను కలిసిన అనంతరం తేజస్వీ యాదవ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ''ప్రజలను బెదిరించడం, కొనడం మాత్రమే �