మద్యం తాగేవారు మహా పాపులు..వారు భారతీయులు కాదు అంటూ మందుబాబులపై మండిపడ్డారు బీహార్ సీఎం నితీశ్ కుమార్.
నితీష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్రపతిగా పోటీ చేస్తున్నానంటూ వస్తున్న వార్తల్లో నిజంలేదని కొట్టిపారేశారు.
కర్ణాటక హిజాబ్ వివాదం రాజకీయ దుమారం రేపుతున్న క్రమంలో బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు..
దేశంలో కరోనావైరస్ మహమ్మారి కల్లోలం సృష్టిస్తోంది. కోవిడ్ వ్యాప్తి రోజురోజుకీ తీవ్రరూపం దాల్చుతోంది. రికార్డు స్థాయిలో కొత్త కేసులు పెరుగుతున్నాయి.
సీఎం నితీష్ కుమార్ ఇంట్లో పని చేస్తున్న సిబ్బందిలో కొందరు అస్వస్థతకు గురికావడంతో అధికారులు పరీక్షలు నిర్వహించారు. దీంతో 40 మందికి కరోనా నిర్దారణ అయింది.
అయోధ్య రామ జన్మభూమి-బాబ్రీ మసీదు స్థల వివాదం కేసులో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెల్లడించింది. ఈ తీర్పుపై పలువురు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. దశాబ్దాలుగా వివాదంగా మారిపోయిన రామజన్మ భూమి-బాబ్రి మసీదు కేసుపై సుప్రీంకోర్టు త�