Home » Bihar CM Nitish Kumar
బీహార్ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య నువ్వానేనా అన్నట్లు మాటల యుద్ధం సాగింది. నితీష్ కుమార్ రాజీనామా చేయాలంటూ సభలో ప్రతిపక్ష సభ్యులు నినదించారు. దీంతో మరోసారి ఆగ్రహంతో ఊగిపోయిన నితీష్.. ప్రతిపక్ష సభ్యులపై మాట�
అసెంబ్లీ సమావేశాల్లో సీఎం నితీష్ కుమార్ ఒక్కసారిగా లేచి ఆగ్రహంతో ఊగిపోయారు. బీజేపీ సభ్యులు అబద్దాలు చెబుతున్నారు. డ్రామాలు ఆడుతున్నారు అంటూ మండిపడ్డాడు. ఈరోజు ప్రతిపక్ష బీజేపీ సభ్యులు తాగి ఉన్నారు అని సభలో గట్టిగా నితీష్ ఆవేశంగా అరిచారు.
బీహార్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాదాచారులపైకి ట్రక్కు దూసుకురావటంతో ఆరుగురు చిన్నారులతో సహా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.
బీహార్ సీఎం నితీష్ కుమార్, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. బీహార్ రాష్ట్రమంతా ప్రశాంత్ కిషోర్ యాత్రను కొనసాగిస్తున్న విషయం విధితమే. తాజాగా ఆయన సీఎం నితీష్ కుమార్పై మరోసారి విరుచుకుపడ్డాడు.
2024 లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ని ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలను ఏకం చేయాలనే లక్ష్యంతో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జెడి) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ దేశ రాజధానిలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధ�
కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై లాలూ నిప్పులు చెరిగారు. బిహార్ నుంచి బీజేపీ ప్రభుత్వం పోయిందని, అలాగే 2024లో ఈ దేశం నుంచి కూడా పోతుందని లాలూ అన్నారు. ఈ విషయం అమిత్ షాకు తెలిసే.. బిహార్ను జంగిల్ రాజ్ అంటూ ఏవేవో ప్రచారం చేస్తూ, రాజకీయంగా లబ్ది పొందాలన�
బీజేపీ నుంచి విడిపోయి ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక సీఎం నితీశ్ కుమార్ జోరుమీదున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా..ప్రతిపక్ష పార్టీలను ఏకం చేయటానికి చర్యలు ముమ్మరం చేశారు. దీంట్లో భాగంగా నితీశ్ కుమార్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. వ�
జేడీ(యూ) అధినేత, బీహార్ సీఎం నితీశ్ కుమార్ జాతీయ రాజకీయాలపై దృష్టి కేంద్రీకరించినట్లు కనిపిస్తోంది. గత నెలలో ఎన్డీయేతో తెగదెంపులు చేసుకున్న నితీశ్.. వేగంగా పావులుకదిపి బీహార్ రాష్ట్రంలోని ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో కలిసి కొత్త ప్రభుత్వా�
బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ నేత నితీశ్ కుమార్కు బీజేపీ గట్టి షాకిచ్చింది. కొద్దిరోజుల క్రితం నితీశ్ ఎన్డీయే కూటమి నుంచి తెగదెంపులు చేసుకున్నారు. ఈ క్రమంలో మణిపూర్ రాష్ట్రంలోని ఐదుగురు జేడీ(యూ) ఎమ్మెల్యే బీజేపీలో విలీనమయ్యారు.
మోదీ ప్రభుత్వం దేశానికి చేసిందేమీ లేదన్నారు సీఎం కేసీఆర్. మోదీ పాలనలో అన్ని రంగాలు విఫలమయ్యాయన్నారు. బీజేపీని సాగనంపాల్సిన అవసరం ఉందన్నారు. బిహార్లోని పాట్నాలో సీఎం నితీష్ కుమార్తో కలిసి నిర్వహించిన ప్రెస్మీట్లో కేసీఆర్ పాల్గొన్నార�