Home » Bihar CM Nitish Kumar
రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నేత తేజస్వీ యాద్ పై ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తేజస్వీ ఏకైక గుర్తింపు అతను
రాఖీ పౌర్ణమి సందర్భంగా బీహార్ సీఎం నితీశ్ కుమార్ రాఖీ వేడుకల్లో పాల్గొన్నారు. బీహార్ రాజధాని పట్నాలో...
జేడీయూ పార్టీ అధినేత, బిహార్ సీఎం నితీశ్ కుమార్ మరోసారి రాజకీయ చాణక్యం ప్రదర్శించారు.
జేడీయూ పార్టీ అధినేత, బిహార్ సీఎం నితీశ్ కుమార్ మరోసారి రాజకీయ చాణక్యం ప్రదర్శించారు.
రాష్ట్ర నాయకుడు అనే వాడు అక్కడి ప్రజలకు గర్వకారణం. కానీ తన అధికారాన్ని నిలుపుకోవడం కోసం ప్రధాని మోదీ పాదాలను తాకి బిహార్ ప్రజలను నితీష్ కుమార్ అవమానించారని...
జేడీయూలో చీలిక తప్పదంటూ ఆర్జేడీ పదేపదే వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో స్పీకర్గా అవధ్ కొనసాగితే ఇబ్బందులు తప్పవని నితీశ్ సర్కారు భావిస్తోంది.
ప్రతిపక్ష ఇండియా కూటమిని పడదోసేందుకు బీజేపీ వేసిన ఎత్తుగడగా బిహార్లో రాజకీయ సంక్షోభాన్ని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వర్ణించారు.
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరోసారి సంచలనానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. తనకు అత్యంత సన్నిహితుడైన లాలాన్ సింగ్పై వేటు వేయాలని ఆయన భావిస్తున్నారని పార్టీ వర్గాల సమాచారం.
అప్పటివరకు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన నాయకులు... అలా చూస్తుండగానే పక్కపార్టీలోకి జంప్ చేస్తుంటారు. క్షణాల్లో రంగులు మార్చేస్తుంటారు. ఇలా నేతల జంపింగ్లు ఓ ప్రహసనంలా సాగుతున్నా.. రాజకీయాల్లో ఎప్పుడూ హాట్టాపిక్కే..
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బిహార్ లో ఉన్న 40 లోక్ సభ స్థానాల్లో బీజేపీ 31 సీట్లు గెలుస్తుందని, 40 శాతం ఓట్లు సాధిస్తుందని అమిత్ షా అన్నారు. అందుకు ఇప్పుడే ప్రజలకు అమిత్ షా కృతజ్ణతలు తెలిపారు.