Home » Bihar CM Nitish Kumar
జి 20 సదస్సు సందర్భంగా భారత రాష్ట్రపతి ఇచ్చే డిన్నర్ కు మాజీ ప్రధానమంత్రులు మన్మోహన్ సింగ్, హెచ్ డీ దేవగౌడలకు కేంద్ర ప్రభుత్వం ఆహ్వానాలు పంపించింది. వీరితోపాటు బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను కూడా విందుకు ఆహ్వానించారు....
బీహార్ సీఎం నితీష్ కుమార్కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. వాకింగ్ చేస్తున్న సమయంలో బైక్పై వ్యక్తులు భద్రతా సిబ్బందినిదాటి సీఎంకు అత్యంత సమీపంలోకి వచ్చారు. దీంతో నితీష్ పుట్పాత్పైకి దూకి ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
టీ తాగి, విలేకరుల సమావేశాలు పెడితే విపక్షాల కూమిటి ఏర్పడుతుందంటే 20ఏళ్ల క్రితమే విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చేవని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు.
దేశంలో విపక్షాల ఐక్యతకోసం నితీశ్ కుమార్ చేస్తున్న తాజా ప్రయత్నాల గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిన పనిలేదని ప్రశాంత్ కిషోర్ అన్నారు. ఈ క్రమంలో చంద్రబాబు గురించి ప్రశాంత్ కిషోర్ ప్రస్తావించారు.
కేంద్రం ఆర్డినెన్స్ను బిల్లుగా తీసుకొచ్చే పక్షంలో బీజేపీయేతర పార్టీలన్నీ ఏకతాటిపైకి వస్తే రాజ్యసభలో ఆ బిల్లును ఓడించవచ్చన్నారు.
ఆరు నెలల క్రితం చనిపోయాడనుకున్న ఓ యువకుడు సీఎంకు లేఖ రాశాడు. నేనుచనిపోలేదు సార్..ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకుని హ్యాపీగా ఉన్నా నాపై మర్డర్ కేసు పెట్టటం సరికాదు అంటూ వివరించాడు.
ముస్లీం సోదరులకు ప్రధాని మోదీ ఈద్ ముబారక్ తెలిపారు. మన సమాజంలో సామరస్యం, కరుణ, స్ఫూర్తిని పెంపొందించాలన్నారు. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు.
ఆర్జేడీ, జేడీ(యు) కలయిక చమురు, నీరు లాంటిందని, ఆ రెండు పార్టీల కూటమి అపవిత్ర కూటమి అంటూ అమిత్ షా అన్నారు. నితీశ్ కుమార్ కు బీజేపీ తలుపులు శాశ్వతంగా మూసుకుపోయాయని అమిత్ షా చెప్పారు.
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కాన్వాయ్ రైల్వే క్రాసింగ్ మీదుగా వెళ్లాల్సి ఉండడంతో ఆయనకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దారి ఇవ్వడానికి అధికారులు 15 నిమిషాల పాటు లోకల్ ట్రైన్లను ఆపేశారు. నితీశ్ కుమార్ సమాధాన్ యాత్ర కొనసాగిస్తున్నారు. నిన్న ఆ
కల్తీ మద్యం తాగిన కారణంగా ఛప్రా, సివాన్, బెగుసరాయ్ లో 51 మంది మరణించారని బీహార్ సీఎం నితీష్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో మద్య నిషేధం ఉంది. మద్యం తాగి ఎవరైనా చనిపోతే ప్రభుత్వం పరిహారం ఇవ్వదని అన్నారు.