-
Home » Bihar govt
Bihar govt
బీహార్లో శ్రీవారి ఆలయం.. 15 ఎకరాల భూమి కేటాయింపు
June 17, 2026 / 10:08 AM ISTTTD : బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నాలో టీటీడీ ఆలయం నిర్మించేందుకు బీహార్ ప్రభుత్వం అంగీకరించింది. శ్రీవారి ఆలయ నిర్మాణానికి 15 ఎకరాల భూమిని కేటాయించింది.
18 ఏళ్ల పాలనపై ఆర్థిక రిపోర్ట్ విడుదల చేసిన నితీశ్.. రాష్ట్రంలో నిరుపేదల సంఖ్య తెలిస్తే ఖంగితింటారు
November 7, 2023 / 04:09 PM ISTప్రభుత్వం విడుదల చేసిన ఆర్థికంగా నిరుపేద కుటుంబాల సంఖ్య కేటగిరీల వారీగా చూస్తే.. సాధారణ కేటగిరీ కుటుంబాల్లో నాలుగోవంతు పేదలు ఉన్నారు. జనరల్ కేటగిరీ మొత్తం కుటుంబాల సంఖ్య 42 లక్షల 28 వేల…
Bulldozer on BJP Leader House: తిరగబడ్డ బుల్డోజర్.. బీజేపీ ఎమ్మెల్సీ ఇంటిపైకి బుల్డోజర్ ప్రయోగించిన బిహార్ ప్రభుత్వం
July 6, 2023 / 03:27 PM ISTజిల్లా అధికార యంత్రాంగం అధికారులపై రాజీవ్ తీవ్ర ఆరోపణలు చేశారు. బంజరీ మోర్ నుంచి అరర్ మోర్ వరకు ఎన్హెచ్-27 భూమిని ఆక్రమించుకున్న అనేక మంది పలుకుబడి ఉన్న వ్యక్తులు ఉన్నా వారిపై ఎలాంటి…
Bihar bridge collapse: బ్రిడ్జి నిర్మాణ కంపెనీకి నోటీసులు పంపిన ప్రభుత్వం, హైకోర్టులో పిల్ దాఖలు
June 6, 2023 / 04:28 PM ISTబీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. నిర్మాణ సంస్థకు షోకాజ్ నోటీసు జారీ చేస్తున్నట్టు తెలిపారు. కూలిపోయిన బ్రిడ్జీ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కలల ప్రాజెక్టని అన్న తేజశ్వీ.. నిర్ణీత…
NGT Fine Bihar Govt : బీహార్ ప్రభుత్వానికి రూ.4వేల కోట్ల జరిమానా .. రెండు నెలల్లో చెల్లించాలని ఆదేశం
May 5, 2023 / 04:51 PM ISTబీహార్ ప్రభుత్వం అలసత్వానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. రూ.4,000 కోట్ల జరిమానా కట్టాల్సిన పరిస్థితి తెచ్చుకుంది నితీశ్ కుమార్ ప్రభుత్వం.
Caste Census: కేంద్రాన్ని కాదని, రేపే కులగణన ప్రారంభించనున్న బిహార్ ప్రభుత్వం.. దేశ రాజకీయాల్లో ప్రకంపనలు రేగనున్నాయా?
January 6, 2023 / 08:35 PM ISTఇప్పటి వరకు షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీలు), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీలు) మినహా మిగిలిన కులాల జనాభా గణన జరగదని బీహార్కు చెందిన బీజేపీ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ 2021లో…
NHRC Notice to Bihar Govt: కల్తీ మద్యం మరణాలపై మానవ హక్కుల సంఘం కన్నెర్ర.. బిహార్ ప్రభుత్వానికి నోటీసులు
December 17, 2022 / 09:34 AM ISTబిహార్లోని సారణ్ జిల్లాలో కల్తీ మద్యం తాగి ఇప్పటి వరకు 71 మంది మరణించినట్లు తెలుస్తోంది. అయితే ప్రభుత్వం అధికారికంగా వెల్లడించిన లెక్కల ప్రకారం 21 మంది మరణించారు. చాలా మంది చికిత్స పొందుతున్నారు.…
పరీక్షలు లేకుండానే వాళ్లంతా పాస్ అంటోన్న స్టేట్ గవర్నమెంట్
February 21, 2021 / 01:10 PM ISTBihar education department: ఎటువంటి పరీక్షలు లేకుండానే ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులను పాస్ చేయాలని బీహార్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నిర్ణయించుకుంది. కొవిడ్-19 సంక్షోభం కారణంగా కోల్పోయిన సమయం కారణంగా ఈ…
సుషాంత్ మృతిపై సీబీఐ దర్యాప్తుకు బిహార్ ప్రభుత్వం సిఫార్సు
August 4, 2020 / 12:55 PM ISTనటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతిపై సిబిఐ దర్యాప్తును బీహార్ ప్రభుత్వం సిఫారసు చేసింది. కొన్ని నెలల క్రితం తన కొడుకు ప్రాణానికి ముప్పు గురించి ఫిర్యాదు చేస్తే ముంబై పోలీసులు స్పందించలేదని సుశాంత్…
సుశాంత్ కేసులో మరో ట్విస్ట్..సుప్రీంకోర్టులో బీహర్ సర్కార్ కేవియట్ పిటిషన్
July 31, 2020 / 01:27 PM ISTబాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసు మలుపులు తిరుగుతోంది. కేసు విచారణకు ముంబై పోలీసులు సహకరించడం లేదని బీహార్ పోలీసులు ఆరోపిస్తున్నారు. తాజాగా బీహార్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కెవియట్ పిటిషన్ దాఖలు…