Home » Bihar govt
ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థికంగా నిరుపేద కుటుంబాల సంఖ్య కేటగిరీల వారీగా చూస్తే.. సాధారణ కేటగిరీ కుటుంబాల్లో నాలుగోవంతు పేదలు ఉన్నారు. జనరల్ కేటగిరీ మొత్తం కుటుంబాల సంఖ్య 42 లక్షల 28 వేల 282 కాగా, అందులో 25.09 శాతం కుటుంబాలు పేదలే.
జిల్లా అధికార యంత్రాంగం అధికారులపై రాజీవ్ తీవ్ర ఆరోపణలు చేశారు. బంజరీ మోర్ నుంచి అరర్ మోర్ వరకు ఎన్హెచ్-27 భూమిని ఆక్రమించుకున్న అనేక మంది పలుకుబడి ఉన్న వ్యక్తులు ఉన్నా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు
బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. నిర్మాణ సంస్థకు షోకాజ్ నోటీసు జారీ చేస్తున్నట్టు తెలిపారు. కూలిపోయిన బ్రిడ్జీ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కలల ప్రాజెక్టని అన్న తేజశ్వీ.. నిర్ణీత గడువులోగా వంతెన నిర్మాణం జరు�
బీహార్ ప్రభుత్వం అలసత్వానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. రూ.4,000 కోట్ల జరిమానా కట్టాల్సిన పరిస్థితి తెచ్చుకుంది నితీశ్ కుమార్ ప్రభుత్వం.
ఇప్పటి వరకు షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీలు), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీలు) మినహా మిగిలిన కులాల జనాభా గణన జరగదని బీహార్కు చెందిన బీజేపీ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ 2021లో పార్లమెంటులో చెప్పినప్పటి నుంచి ఈ వివాదం తీవ్రమైంది. స్వాతంత�
బిహార్లోని సారణ్ జిల్లాలో కల్తీ మద్యం తాగి ఇప్పటి వరకు 71 మంది మరణించినట్లు తెలుస్తోంది. అయితే ప్రభుత్వం అధికారికంగా వెల్లడించిన లెక్కల ప్రకారం 21 మంది మరణించారు. చాలా మంది చికిత్స పొందుతున్నారు. మరి కొందరు తమ కంటి చూపును కోల్పోయారు. మరణాల సం�
Bihar education department: ఎటువంటి పరీక్షలు లేకుండానే ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులను పాస్ చేయాలని బీహార్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నిర్ణయించుకుంది. కొవిడ్-19 సంక్షోభం కారణంగా కోల్పోయిన సమయం కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది బీహార్ ఎడ్యుకేషన్ డిపా�
నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతిపై సిబిఐ దర్యాప్తును బీహార్ ప్రభుత్వం సిఫారసు చేసింది. కొన్ని నెలల క్రితం తన కొడుకు ప్రాణానికి ముప్పు గురించి ఫిర్యాదు చేస్తే ముంబై పోలీసులు స్పందించలేదని సుశాంత్ తండ్రి కెకె సింగ్ ఆరోపించిన సంగతి తెలిసి�
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసు మలుపులు తిరుగుతోంది. కేసు విచారణకు ముంబై పోలీసులు సహకరించడం లేదని బీహార్ పోలీసులు ఆరోపిస్తున్నారు. తాజాగా బీహార్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కెవియట్ పిటిషన్ దాఖలు చేసింది. కేసు విచారణను �