Home » BIHAR
రాజకీయ ప్రయోజనాల కోసం పోకుండా ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తి శరద్ యాదవ్ అనేది తరుచుగా వినిపించే మాట. రాజీవ్ గాంధీ నుంచి లాలూ వరకు చాలా మంది నేతలపై పోటీకి దిగారు. జనతాదళ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉంటూ, తన పార్టీ అధికారంలో ఉన్నా కూడా ముఖ్�
చౌస పవర్ ప్లాంట్ కోసం రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలోని విద్యుత్ కంపెనీ సట్లజ్ జల్ విద్యుత్ నిగమ్ సేకరించిన భూముల వ్యవహారంపై రెండు నెలలుగా రైతులు నిరసన చేస్తున్నారు. కంపెనీ గేటు బయటే నిరాహార దీక్ష చేపట్టిన రైతులు, తమకు సరైన పరిహారం ఇవ్వాలని డిమ�
నితీశ్ కుమార్ సోమవారం ముస్లిం మేధావులతో పాట్నాలోని తన అధికారిక నివాసంలో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి పలువురు ముస్లింలను పిలిచిన నితీశ్.. తన సొంత పార్టీ సొంత పార్టీ ముస్లిం నేతలను దూరం పెట్టినట్లు సమాచారం. ఇక ఈ సమావేశానికి హాజరైన ముస్లిం మేధ
దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతా ఫడ్నవీస్ ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. మోదీని.. నవ భారతానికి.. కొత్త జాతిపితగా ఆమె అభివర్ణించింది. దేశానికి ఇద్దరు జాతిపితలు ఉన్నారని, ఒకరు గాంధీ అయితే, ఇప్పటి దేశానికి మాత్రం మోదీ జాతి పిత �
దేశంలో జనాభా నియంత్రణ చట్టం తీసుకురావాలన్న ఆలోచనపై కొందరు నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అమ్మాయిలకు చదువు కావాలని, వారు చదువుకుంటే సంతానోత్పత్తి రేటు తగ్గుతుందని బిహార్ సీఎం నితీశ్ కుమార్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘‘ఆడపిల�
బీహార్ లోని సరన్ జిల్లాలో కల్తీ మద్యం సేవించి 73 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసులో కీలక నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీకి చెందిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
చెల్లెలు ప్రియుడిని చంపి ముక్కలు చేసి కుక్కలకు తినిపించాడో అన్న.
ఆ రెస్టారెంట్ పేరు ‘మై సెకండ్ వైఫ్’..ఈ రెస్టారెంట్ లో రెండో పెళ్లి చేసుకున్నవారికి ప్రత్యేక ఆఫర్ ప్రకటించాడు ఓనర్.
బీహార్ లో నలుగురు విదేశీయులకు కొవిడ్ పాజిటివ్ గా తేలడం కలవరానికి గురి చేస్తోంది. బీహార్ లోని గయ విమానాశ్రయంలో నిర్వహించిన ఆర్టీసీఆర్ పరీక్షల్లో విదేశాల నుంచి వచ్చిన నలుగురు వ్యక్తులకు పాజిటివ్ గా తేలింది.
2021 మేలో ఈ ఆరోపణల మీద ఎటువంటి కేసు నమోదు కాలేదని విచారణ ముగించింది. ఈ కేసులో లాలూతో పాటు కుమారుడు, బిహార్ ప్రస్తుత ఉపముఖ్యమంత్రి తేజశ్వీ యాదవ్, కూమార్తెలు చందా యాదవ్, రాగిణి యాదవ్ ఉన్నారు. అయితే ఎలాంటి రిమార్కులు లేకుండా విచారణ ముగించిన సీబీఐన�