Home » BIHAR
ఏప్రిల్ 2016 నుంచి బీహార్లో మద్యం అమ్మకం, వినియోగం పూర్తిగా నిషేధించారు. అయినప్పటికీ రాష్ట్రంలో మద్యం స్వైర విహారం చేస్తూనే ఉంది. ఈ విషయమై రాష్ట్రంలో అధికార విపక్షాల మధ్య తీవ్ర రగడ చెలరేగింది. బుధవారం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ముఖ్యమంత్రి
బీహార్లోని భాగల్పూర్ ప్రాంతం పేలుళ్ల మోతతో దద్దరిల్లి పోయింది. మంగళవారం అర్థరాత్రి దాటిన తరువాత ఒక్కసారిగా భారీ శబ్ధాలతో మంటలు ఎగిసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వరుసగా 30 నుంచి 35 సిలిండర్లు పేలడంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి.
ప్రస్తుతం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్న తేజశ్వీ యాదవే వచ్చే ఎన్నికల్లో జేడీయూ-ఆర్జేడీ కూటమి తరపు ముఖ్యమంత్రి అభ్యర్థని నితీశ్ స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసే పోటీ చేస్తాయని ఆయన చెప్పకనే చెప్పారు. అయ�
ప్రియురాలి కోసం వాళ్లింటికి వెళ్లిన యువకుడు.. కుటుంబ సభ్యుల కంటపడకుండా పారిపోయే క్రమంలో ఇంటిపక్కనే ఉన్న బావిలో పడ్డాడు. ఇది గమనించిన యువతి కుటుంబ సభ్యులు స్థానికుల సహాయంతో బావిలో పడిన యువకుడిని బయటకు లాగారు. ఆ తరువాత గ్రామస్తులంతా ఏకమైన యు�
దొంగలు రెచ్చిపోయారు. రన్నింగ్ ట్రైన్ నుంచి ఆయిల్ కొట్టేశారు. చేతిలో బకెట్ తో రన్నింగ్ ట్రైన్ వెంట పరుగులు తీస్తూ ఆయిల్ పట్టుకున్నారు దొంగలు.
మద్యపాన నిషేధం ఉన్న బీహార్ లో కల్తీ మద్యం తాగి ఓ స్కూలు ప్రిన్సిపల్ తో సహా ముగ్గురు మరణించారు.
హార్ టీచర్ల వింత లీవ్ లెటర్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ లీవ్ అప్లికేషన్ లో లెటర్లలో టీచర్లు చెప్పిన విషయాలు చూస్తే దిమ్మ తిరిగిపోయింది ఉన్నతాధికారులకు. ఏదో ఆకతాయి పిల్లలు లీవ్ కోసం టీచర్లను అడిగినట్లుగా ఉన్నాయి ఈ లెటర్లలో సార�
మధ్యపాన నిషేధం అమల్లో ఉన్న రాష్ట్రంలో ఏకంగా స్టేషన్ లోనే పోలీసులు ఖైదీలతో కలిసి మద్యం సేవించిన ఘటన కలకలం రేపింది. దీంతో పోలీసులతో పాటు ఖైదీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బిహార్లోని ఒక గ్రామ పరిధిలో రెండు కిలోమీటర్ల రోడ్డు తెల్లారేసరికి మాయమైంది. రోజూ నడిచే రోడ్డు తెల్లారి లేచేసరికి కనిపించకుండా పోవడంతో గ్రామస్తులు షాక్కు గురయ్యారు.
రైలు ఇంజన్లు, ఇనుప వంతెనలు ఎత్తుకుపోతూ దొంగలు కొత్త పోకడలు పోతున్నారు. బీహార్లో దొంగలు బరితెగించారు. ఏకంగా రైలు ఇంజన్ నే ఎత్తుకెళ్లారు. ఇటీవల ముజఫర్పూర్లోని ఓ ఇనుప తుక్కు గోడౌన్పై పోలీసులు దాడి చేసినప్పుడు 13 బస్తాల రైలు ఇంజన్ విడిభాగా�