Home » BIHAR
బిహార్ సీఎం నితీశ్ కుమార్, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. తాజాగా నితీశ్ కుమార్కు ప్రశాంత్ కిశోర్ ఓ సవాలు విసిరారు. ‘‘నితీశ్ కుమార్ మీకు బీజేపీ/ఎన్డీఏతో ఎలాంటి సంబంధమూ లేకుంటే రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ పదవి
‘కశ్మీర్ ప్రత్యేక దేశం’ అంటూ పేర్కొంది బీహార్ విద్యాశాఖ..దీంతో బీజేపీ నేతలు తెగ మండిపడిపోతున్నారు.
పటాకులు కాల్చి బొక్కబోర్లా పడ్డారు బీజేపీ ఎమ్మెల్యే.
ఆసుపత్రి వర్గాల వివరణ ప్రకారం.. ఇద్దరు యువకులు స్టాఫ్ రూమ్లో కూర్చున్న నర్సును వీడియో తీస్తున్నట్లు గుర్తించడంతో వారిని బంధించినట్లు పేర్కొంటున్నారు. వీడియో డిలీట్ చేయమన్నా చేయలేదని, దీంతో ఆ ఇద్దరు యువకులను రూంలో వేసి కొట్టినట్లు తెలిసి�
బీహార్లోని ముజఫర్పూర్లో ముస్లిం విద్యార్థినులు ఆందోళనకు దిగారు. ముజఫర్పూర్లోని ఓ ఉమెన్స్ కాలేజీలో ఇంటర్ సెంట్-అప్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. హిజాబ్ తీసేసి పరీక్ష రాయాలని విద్యార్థినులను ఉపాధ్యాయుడు కోరారు. హెడ్ స్కార్వ్ తీస్త�
ముఖ్యమంత్రి నితీశ్ కుమార్తో పాటు జలవనరుల శాఖ మంత్రి సంజయ్ ఝా, సీనియర్ అధికరులు అమృత్, ఆనంద్ కిషోర్ ఉన్నారు. ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న పడవకు భద్రతగా కొంత మంది పోలీసులు చిన్న పడవల్లో వెంట వచ్చారు. ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న స్టీమర్ గంగానద�
ఇక నా జీవితంలో ఎప్పటికీ బీజేపీతో పొత్తు పెట్టుకోను అంటూ బీహార్ సీఎం నితీశ్ కుమార్ స్పష్టంచేశారు.
ట్రాఫిక్ తనిఖీలు నిర్వహిస్తుండగా, తమ బండి ఆపకుండా వెళ్లారు ఇద్దరు యువకులు. దీంతో ఒక పోలీసు వారిని కర్రతో కొట్టాడు. మరో కానిస్టేబుల్ వారిపైకి దూకి, కిందికి తోసేశాడు. దీంతో ఇద్దరూ బైక్ పై నుంచి కిందపడిపోయారు.
చిన్నారితోసహా తొమ్మిది మంది ప్రాణాల్ని బలిగొన్న పులిని అధికారులు మట్టుబెట్టారు. ప్రభుత్వ అనుమతితో పులిని చంపేశారు. ఈ ఘటన శనివారం బిహార్లో జరిగింది.
‘‘జేడీయూని కాంగ్రెస్ లో కలిపేయాలని నాలుగైదేళ్ల క్రితం ప్రశాంత్ కిశోర్ నాతో చెప్పారు. ఇప్పుడు ఆయన బీజేపీ చెప్పిన విధంగా పనిచేస్తున్నారు. నేను ప్రశాంత్ కిశోర్ కి ఎలాంటి ఆఫర్ ఇవ్వలేదు. ప్రశాంత్ కిశోర్ ఏం మాట్లాడాలని అనుకుంటున్నారో అది మాట్లా