Home » BIHAR
కదులుతున్న రైలు నుంచి చోరీ చేరబోయాడు ఓ దొంగ. కిటికీలో నుంచి చేతిని పెట్టి మొబైల్ ఫోన్ చోరీ చేస్తుండగా అతడి చేతిని ప్రయాణికులు అలాగే పట్టుకున్నారు. రైలు వేగంగా వెళ్లింది. ప్రయాణికులకు దొరికిపోయి 10 కిలో మీటర్లు రైలు కిటికీకి వేలాడుతూ వెళ్లాడ�
కదులుతున్న రైలు నుంచి చోరీ చేరబోయాడు ఓ దొంగ. కిటికీలో నుంచి చేతిని పెట్టి మొబైల్ ఫోన్ చోరీ చేస్తుండగా అతడి చేతిని ప్రయాణికులు అలాగే పట్టుకున్నారు. రైలు వేగంగా వెళ్లింది. దీంతో ప్రయాణికులకు దొరికిపోయి 10 కిలో మీటర్లు రైలు కిటికీకి వేలాడుతూ వె�
అప్పుడు రాహుల్, పవార్, కేజ్రీవాల్ అంటూ పీకే పర్యటనలు చేశారు. ఇప్పుడు వారినే నితీశ్ కలుస్తున్నారు. వీరి మధ్య కొన్ని అభిప్రాయ బేధాలు వచ్చినప్పటికీ వచ్చే సార్వత్రిక ఎన్నికల అంశంలో ఒక అవగాహనతోనే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ భేటీలో రాజకీయాలు చర
‘అన్నం పెట్టమని అడిగితే అమ్మ కొడుతోంది సార్’ అంటూ ఎనిమిదేళ్ల పిల్లాడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ పిల్లాడి ఫిర్యాదు విన్న పోలీసులు ఆశ్చర్యపోయారు.
‘‘ఎన్డీఏలో లేని పార్టీలను ఏకం చేయాలని నేను, శరద్ పవార్ ప్రయత్నాలు చేస్తున్నాము. ప్రజల కోసం బీజేపీ చేస్తున్నది ఏమీ లేదు. బీజేపీకి ప్రత్యామ్నాయంగా పార్టీలు ఏకం కావాల్సిన అవసరం వచ్చింది. ఈ కూటమికి నాయకుడు ఎవరన్న విషయాన్ని భవిష్యత్తులో నిర్ణయ�
ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీకి వెళ్లిన బిహార్ డిప్యూటీ సీఎం, ఆరోగ్య శాఖ మంత్రి తేజస్వి యాదవ్ షాకయ్యారు. ఆస్పత్రి పరిసరాలు అధ్వానంగా కనిపించాయి. ఇక సూపరిండెంట్ అయితే, పేషెంట్లను వదిలేసి నిద్రపోయేందుకు రెడీ అవుతూ కనిపించాడు.
రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ను బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కలిశారు. ఇవాళ మధ్యాహ్నం పట్నాలోని లాలూ ప్రసాద్ యాదవ్ ఇంటికి వెళ్ళిన నితీశ్ కుమార్ ఆయనతో ముఖ్యంగా జాతీయ రాజకీయాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ �
బీజేపీకి 50 సీట్లే వస్తాయని వ్యాఖ్యానించిన బిహార్ సీఎం నితీష్ కుమార్ యూటర్న్ తీసుకున్నారు. తానెప్పుడూ బీజేపీ సీట్ల సంఖ్య గురించి మాట్లాడలేదన్నారు. దీంతో 24 గంటలు కూడా గడవక ముందే మాట మార్చిన నితీష్ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
బిహార్లో బీజేపీ దోస్దీని విడిచిన అనంతరం.. మణిపూర్లో కూడా ఉన్న పొత్తును తెంచుకుంటున్నట్లు జేడీయూ ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడిన ఒక రోజుకే జేడీయూకి షాక్ తగిలింది. మణిపూర్లో జేడీయూకి ఆరుగురు ఎమ్మెల్యేలు ఉండగా.. ఐదుగురు బీజేపీలో చేరారు. దీం
వరద నీటిలో చిక్కుకున్న ఒక గ్రామంలోని ప్రజలు... తమ ఊరికి చెందిన ఒక రోగిని ఆస్పత్రికి తరలించేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. సొంతంగా బోటు తయారు చేసుకునిన, రోగిని పడుకోబెట్టి ఆస్పత్రికి తీసుకెళ్లారు.