Home » BIHAR
2020 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో జతకట్టిన నితీశ్.. బీజేపీ కంటే చాలా తక్కువ సీట్లే వచ్చినప్పటికీ ముఖ్యమంత్రి అయ్యారు. దీని వెనుక బలమైన ఒత్తిడి ఉందని ఆయన తాజాగా వెల్లడించారు. ఎనిమదవసారి బిహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చ
బిహార్ అసెంబ్లీలో బుధవారం జరిగిన విశ్వాస పరీక్షలో నితీష్ కుమార్ విజయం సాధించారు. 243 స్థానాలున్న అసెంబ్లీలో నితీష్.. 160 సీట్ల మెజారిటీ సాధించారు. అయితే, విశ్వాస పరీక్షకు ముందే బీజేపీ సభ నుంచి వాకౌట్ చేసింది.
బిహార్లోని పలువురు రాష్ట్రీయ జనతా దళ్ నేతల నివాసాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అధికారులు దాడులు చేస్తోన్న నేపథ్యంలో దీనిపై ఆ పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ భార్య, మాజీ సీఎం రబ్రీదేవి మండిపడ్డారు. బిహార్ లో నితీశ్ కుమార్ నేతృత్వంలో �
మైనింగ్ స్కాంకు సంబంధించి జార్ఖండ్ లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఈరోజు ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.
రైల్వే ఉద్యోగాల కోసం భూములను లంచంగా తీసుకున్న కేసు విచారణలో భాగంగా బిహార్లో ఇవాళ కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) దాడులు చేస్తోంది. భూములను లంచంగా తీసుకున్న ఆరోపణలపై సీబీఐ బిహార్ లోని ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్పై కేసు నమోదు చేసిన విచ�
ఆ ఆలయంలోకి హిందూయేతరులు రాకూడదని బయట బోర్డు ఉన్నప్పటికీ ముస్లిం వ్యక్తిని నితీశ్ ఎలా తీసుకెళ్తారని బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. హిందూయేతరులకు ప్రవేశం లేదని ఆలయం వెలుపల ఏర్పాటు చేసిన నోటీసు విషయాన్ని తాము మన్సూరి దృష్టికి తెచ్చామని
బీజేపీతో విడిపోయి ఆర్జేడీతో జతకట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అనంతరం.. నితీశ్ తొందర్లోనే జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నారని, తేజశ్వీ యాదవ్ని బిహార్ ముఖ్యమంత్రిగా చేసి తాను ప్రధానమంత్రి అభ్యర్థిత్వంలో ఉంటారని వార్తలు వచ్చాయి. వీటికి అన
అక్కడే ఉన్న ఏడీఎం కేకే సింగ్.. పోలీసుల నుంచి లాఠీ తీసుకుని అభ్యర్థిని పైశాచికంగా కొట్టాడు. అయినప్పటికీ సదరు అభ్యర్థి నినాదాలు చేస్తూనే ఉన్నాడు. ఇంతలో తనకు బలమైన దెబ్బలు తగిలాయని అనిపించింది. తన తల నుంచి రక్తం కారడాన్ని గమనించాడు. తలకు రెండు చ
ఒక రోజువారీ కూలీకి రూ.37.5 లక్షల పన్ను చెల్లించాలని ఆదాయపు పన్ను (ఐటీ) నోటీస్ పంపించింది. దీంతో ఆ వ్యక్తి షాక్ అయ్యాడు. వెంటనే పోలీస్ స్టేషన్ను వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటన బీహార్లోని ఖగారియా జిల్లాలో చోటు చేసుకుంది. ఆ ఐటీ నోటీస్ను పరిశీలిం
రాహుల్ గాంధీ సముఖంగా లేకపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థిని ప్రకటించే పరిస్థితిలో లేదు. ఇక జాతీయ హోదా ఉన్న బహుజన్ సమాజ్ పార్టీ నుంచి ప్రధానమంత్రి అభ్యర్థిగా మాయావతి పేరు ఎప్పటి నుంచో వినిపిస్తున్నప్పటికీ.. ఆ పార్టీ అంతగా ప్రభావ�