Home » BIHAR
''సుశీల్ కుమార్ మోదీ చేసిన వ్యాఖ్యలను ఎవరు సీరియస్ గా తీసుకుంటారు? కనీసం ఆయన పార్టీ కూడా పట్టించుకోదు. ఆయన ఏ వ్యాఖ్యలు చేయాలనుకుంటున్నారో వాటిని చేసుకోనివ్వండి. ప్రతిరోజు ఆయన నాకు వ్యతిరేకంగా మాట్లాడతారు. బీజేపీ జాతీయ నేతల దృష్టిలో పడాలనుకు
బిహార్ ప్రభుత్వంలో సైతం జేడీయూ, ఆర్జేడీలతో కాంగ్రెస్ పార్టీ పోత్తులో ఉంది. అంతే నితీశ్ పరోక్షంగానైనా కాంగ్రెస్తో పొత్తులోనే ఉన్నారు. అయినప్పటికీ ఆ పార్టీని కాదని ప్రధానమంత్రి అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్నారు. ఈ తరుణంలో బీజేపీయేతర కాంగ�
బుధవారం బేగంపేట విమానాశ్రయం నుంచి పట్నాలోని జయప్రకాశ్ నారాయణ్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న కేసీఆర్.. నేరుగా బీహార్ సీఎం నితీశ్ కార్యాలయానికి వెళ్లారు. కేసీఆర్కు బీహార్ సీఎం నితీశ్ కుమార్తో పాటు బీహార్ డిప్యూటీ సీఎం తేజశ్వీ యాదవ్ ఘన స్వాగతం
మోదీ ప్రభుత్వం దేశానికి చేసిందేమీ లేదన్నారు సీఎం కేసీఆర్. మోదీ పాలనలో అన్ని రంగాలు విఫలమయ్యాయన్నారు. బీజేపీని సాగనంపాల్సిన అవసరం ఉందన్నారు. బిహార్లోని పాట్నాలో సీఎం నితీష్ కుమార్తో కలిసి నిర్వహించిన ప్రెస్మీట్లో కేసీఆర్ పాల్గొన్నార�
కొద్ది రోజుల క్రితమే బీజేపీకి బైబై చెప్పి రాష్ట్రీయ జనతా దళ్ పార్టీతో కలిసి నితీశ్ నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ప్రతిపక్ష నేత తేజశ్వీ యాదవ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతానికైతే ఇరు నేతలు బీజేపీకి తీవ్ర వ్యతిరేకుల
'నన్ను పెళ్ళి చేసుకో' అంటూ ఏడుస్తూ నడిరోడ్డుపై ఓ యువకుడి వెంటపడింది ఓ అమ్మాయి. దీంతో అబ్బాయి ఆమె నుంచి తప్పించుకోవడానికి రోడ్డుపై పరుగులు తీశాడు. అయినప్పటికీ అతడిని ఆ అమ్మాయి వదలలేదు. ఈ ఘటన బిహార్లోని నవాడాలోని భగత్ సింగ్ చౌక్లో చోటుచేసుక�
బిహార్లోని నవాడా ప్రాంతానికి చెందిన ఇరువురికి మూడు నెలల క్రితం వివాహం నిశ్చయించారు. వరుడి కుటుంబానికి రూ.50వేల కట్నం, ఓ బైక్ ఇచ్చారు. అయితే, వివాహ ముహూర్తం నిర్ణయించటంలో వరుడు దాటవేస్తూ వస్తున్నాడు. ఒకరోజు భగత్ సింగ్ చౌక్ ప్రాంతంలో ఉంటు�
తెలంగాణ సీఎం కేసీఆర్ వచ్చే బుధవారం బిహార్ వెళ్లనున్నారు. అక్కడ సీఎం నితీష్ కుమార్తో భేటీ అవుతారు. ఈ సందర్భంగా జాతీయ రాజకీయాలపై చర్చించే అవకాశం ఉంది. అలాగే అమరులైన సైనికుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తారు.
ఓ ఇంజనీర్ ఇంట్లో విజిలెన్స్ డిపార్ట్మెంట్ అధికారులు దాడులు చేయగా భారీగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఇంట్లో వెతుకుతున్న కొద్దీ నోట్ల కట్టలు బయటపడుతుండడంతో అధికారులు కూడా ఆశ్చర్యపోయారు. బిహార్ పట్నాలో ఈ ఘటన చోటుచేసుకుంది. సంజయ్ కుమార్ రాయ�
అక్రమాలకు పాల్పడ్డ అధికారుల ఇండ్ల నుంచి బిహార్ విజిలెన్స్ అధికారులు రూ.4 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. విజిలెన్స్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (వీఐబీ) అధికారులు శనివారం ఈ దాడులు నిర్వహించారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి.