Home » BIHAR
‘‘జేడీయూని కాంగ్రెస్ లో కలిపేయాలని నాలుగైదేళ్ల క్రితం ప్రశాంత్ కిశోర్ నాతో చెప్పారు. ఇప్పుడు ఆయన బీజేపీ చెప్పిన విధంగా పనిచేస్తున్నారు. నేను ప్రశాంత్ కిశోర్ కి ఎలాంటి ఆఫర్ ఇవ్వలేదు. ప్రశాంత్ కిశోర్ ఏం మాట్లాడాలని అనుకుంటున్నారో అది మాట్లా
కూరలో ఉప్పు తక్కువైందని భార్యను చంపేశాడో ప్రబుద్ధుడు. ఏంటి? షాక్ అయ్యారా? అవును, నిజమే.. కోపంతో రగిలిపోయిన భర్త విచక్షణ కోల్పోయాడు. నాకే ఎదురు చెబుతావా అంటూ భార్యను కత్తితో పొడిచి హత్య చేశాడు.
గాంధీ జయంతి నేపథ్యంలో నేడు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తన దేశ వ్యాప్త పాదయాత్రను నేటి నుంచి ప్రారంభించనున్నారు. ఈ యాత్ర 3,500 కిలో మీటర్ల మేర ఉంటుంది. 'జన్ సురాజ్' ప్రచారంలో భాగంగా ఈ యాత్ర చేస్తారు. బిహార్ లోని తూర్పు చంపారన్ జిల్లా నుం
బీహార్ రాష్ట్రం పాట్నాలో జరిగిన ఓ వర్క్షాప్లో బీహార్ మహిళా ఐఏఎస్ అధికారిణి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమెపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో సదరు ఐఏఎస్ అధికారిణి క్షమాపణలు చెప్పారు.
స్త్రీలు మాంగళ్య రక్షణ కోసం ప్రార్థించేది మంగళగౌరీ తల్లినే. తమ భర్త ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని కోరుతూ మంగళగౌరీని పూజిస్తారు. అంతటి విశిష్ట కలిగిన మంగళగౌరి ఆలయం అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. ఇది బీహారు రాష్ట్రంలోని గయలో ఉంది.
ఓ అమ్మాయి మాట్లాడుతూ... ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలుచేస్తోందని, ఉచితంగా ఎన్నో వస్తువులను అందజేస్తోందని చెప్పింది. అలాగే, 20-30 రూపాయల శానిటరీ నాప్కిన్స్ ను విద్యార్థునులకు ఉచితంగా ఇస్తే బాగుంటుందని పేర్కొంది. దీంతో మండిపడ్డ హర్జోత్ కౌర�
ప్రాడక్టర్ ఆర్డర్ చేసేటప్పుడే పూర్తి పేమెంట్ చేశానని చేతన్ కుమార్ తెలిపాడు. కాగా, ఈ డెలివరీని తెరుస్తుండగా వీడియో తీశారు. ఆన్లైన్ మోసాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. అయితే ఈ విషయమై తమకు ఇంకా ఎలాంటి �
పాట్నాలో ప్రధాని నరేంద్ర మోదీ ర్యాలీని లక్ష్యంగా చేసుకుని పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) మారణాయుధాలు, పేలుడు పదార్థాల సేకరణలో నిమగ్నమైందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) పేర్కొంది. కేరళలో గురువారం అరెస్టయిన పీఎఫ్ఐ సభ్యుడు షఫీక్ పాయ�
‘‘రాజకీయ కూటములను మార్చడం ద్వారా నితీశ్ బాబు ప్రధానమంత్రి కాగలరా? రాజకీయాల్లోకి ప్రవేశించినప్పటి నుంచి ఆయన చాలా మందిని మోసం చేశారు. లాలూ జీ.. జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే నితీశ్ బాబు రేపు మిమ్మల్ని వెనక్కి నెట్టి కాంగ్రెస్ తో దోస్తీ కట్టే అవ�
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో బిహార్ సీఎం నితీష్ కుమార్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ భేటీ కానున్నారు. ఈ నెల 25న వారు సోనియాను కలిసి పలు రాజకీయ అంశాలపై చర్చిస్తారు.