Home » BIHAR
బీహార్లో గ్రామ పంచాయితీ పెద్దలు ఇచ్చిన తీర్పు ఆశ్చర్యానికి గురిచేస్తోంది. బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి కేవలం ఐదు సార్లు గుంజీలు తీయించి నేరం నుంచి విముక్తి కల్పించారు. అయితే ఈ విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు కేసు నమోదు చ�
బిహార్లో అనాగరిక సంఘటన చోటు చేసుకుంది. ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన నిందితుడికి గ్రామ పెద్దలు విధించిన శిక్ష సంచలనంగా మారింది. నిందితుడికి ఐదు గుంజీల శిక్ష విధించి, వదిలిపెట్టారు.
ఒక కేసు మీద అరెస్టైన 70 ఏళ్ల వృద్ధుడు పోలీస్ స్టేషన్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించారు. ఒకరిని సస్పెండ్ చేశారు. కేసు తదుపరి విచారణ కొనసాగుతోంది.
ఇదే సమయంలో రాష్ట్రంలో మెరుగైన రాజకీయ ప్రత్యమ్నాయాన్ని నిర్మిస్తానని చెప్పడం గమనార్హం. వాస్తవానికి ఈ రెండు సమాధానాలు ఆయన ఎప్పటి నుంచో చెప్తున్నారు. అయితే తరుచూ జేడీయూపై, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్పై విరుచుకు పడుతుండడం, రాజకీయ ప్రత్యామ్నా�
కుశ్వాహా వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీ సమర్ధించింది. ఆయన చెప్పిన మాటలు వంద శాతం వాస్తవమని, మద్యపాన నిషేధంలో నితీశ్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ నేత నిఖిల్ ఆనంద్ విమర్శించారు. నిజానికి సోమవారం ఇదే విషయమై సీఎం నితీశ్ రివ్యూ మీటింగ్ ఏ�
ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలకు, ఒక పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ శనివారం షెడ్యూల్ ను విడుదల చేసింది. ఈ షెడ్యూల ప్రకారం.. డిసెంబర్ 5న పోలింగ్ జరగనుండగా, డిసెంబర్ 8న కౌంటింగ్ జరగనుంది.
‘‘జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలు ఉండే బెతియా పట్టణం ఇక్కడికి 32 కిలోమీటర్ల దూరంలో ఉంది. అస్థమా ఉన్నవారు ఇక్కడి రోడ్లపై ప్రయాణిస్తే అదో పీడకలగా మిగిలిపోతుంది. ఇక్కడ 15 ఏళ్ల క్రితం ముఖ్యమంత్రిపై ఒకరు బూటు విసిరేశారు. అందుకే ఆగ్రహంతో ఇక్కడ రోడ్ల�
మొదటి నుంచి ఎన్డీయేకు మద్దతుగా ఉన్న పార్టీ కావడంతో ఇరు వర్గాలు బీజేపీకి దగ్గర కావాలని చూశాయి. అయితే నితీశ్ ఉండగా అది జరగదని పశుపతి వర్గం జేడీయూకి సన్నిహితంగా ఉండగా.. చిరాగ్ మాత్రం తేజస్వీతో సన్నిహితంగా ఉండేందుకు ప్రయత్నించారు. నితీశ్ పార్ట�
నితీశ్, తేజస్వీలు మొట్టమొదటి పరీక్షను ఈరోజు ఎదుర్కొంటున్నారు. ఫలితాలు 6వ తేదీన వచ్చినప్పటికీ.. నిర్ణయం మాత్రం ఈరోజే జరిగిపోతుంది. బిహార్లోని గోపాల్ గంజ్, మొకమ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. రెండు స్థానాల్లో బీజేప�
ఇటీవలి కాలంలో సడెన్ గా గుండెపోటుతో మరణించే వారి సంఖ్య పెరిగింది. అప్పటివరకు ఉత్సహంగా, యాక్టివ్ గా కనిపించిన వారు సడెన్ గా కుప్పకూలిపోతున్నారు. గుండెపోటుతో ప్రాణాలు వదులుతున్నారు.