Home » BIHAR
2020 ఎన్నికల్లో ఇద్దరు ప్రత్యర్థులుగా బరిలోకి దిగారు. ఆ సమయంలో ఆర్జేడీ నేతృత్వంలోని మహా గట్ బంధన్ కూటమి అధికారంలోకి వస్తే 10 లక్షల ఉద్యోగాలు ఇస్తామని తేజస్వీ హామీ ఇచ్చారు. దీనిని తమ మేనిఫెస్టోలో ప్రధానంగా ప్రస్తావించారు. ఆ సమయంలో తేజస్వీ హామీన�
బిహార్లో అనూహ్య రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్న వేళ ఢిల్లీకి వెళ్ళి కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీని కలిసి కీలక అంశాలపై చర్చించారు డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బిహార్లో బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు ఒ�
కేసు విచారణ నిమిత్తం వేరే రాష్ట్రం వెళ్లిన మహిళా పోలీసు కానిస్టేబుల్ అనుమానాస్పదంగా మరణించిన ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది.
బిహార్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత ఛత్రపతి యాదవ్ తమ పార్టీ అధిష్ఠానానికి ఓ లేఖ రాశారు. తన కులాన్ని చూసి తనకు మంత్రి పదవి ఇవ్వాలని కోరారు. ఇవాళ ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ‘నేను సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి లేఖ రాశాను. బిహార్ మంత్రివర్గంలో న�
బిహార్లో తాము ఏర్పాటు చేసింది సహజ సిద్ధమైన కూటమి అని, ఇది ఒప్పందం కాదని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ అన్నారు. న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... తమది లాలూ ప్రసాద్ యాదవ్, నితీశ్ కుమార్ ఏర్పాటు చేసిన నిజమైన మహా ఘట్ బంధన్ అని చెప్పా
బీహార్ సీఎం నితీశ్కుమార్ రివర్స్ పంచ్కు ఇప్పటికే బాక్సింగ్ రింగ్లో కిందపడి గిలగిలా కొట్టుకుంటున్న బీజేపీని మరింత కార్నర్ చేసే ప్రయత్నాలు మొదలయ్యాయి. బీజేపీకి వ్యతిరేకంగా నితీశ్కుమార్ రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ప్రత
తనకు ప్రధాని కావాలన్న ఆలోచన లేదని స్పష్టం చేశారు బిహార్ సీఎం నితీష్ కుమార్. ఈ అంశంపై జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఎవరో చేస్తున్న ప్రచారాన్ని తాను పట్టించుకోనని చెప్పారు. బిహార్లోనే ఇంకా చేయాల్సింది చాలా ఉందన్నారు.
జమ్ము-కాశ్మీర్లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో బిహార్కు చెందిన వలస కూలీ ప్రాణాలు కోల్పోయారు. గురువారం అర్ధరాత్రి తర్వాత ఈ ఘటన జరిగింది. తీవ్రవాదుల దాడులు జరగడం రెండు రోజుల్లో వరుసగా ఇది రెండోసారి.
బీజేపీతో బిహార్ సీఎం నితీశ్ కుమార్ మిత్రత్వాన్ని వదులుకోవాలని నిర్ణయం తీసుకున్నాక, తమ పార్టీ ఆర్జేడీతో కలవడం ఆకస్మికంగా జరిగిన పరిణామంగా డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ పేర్కొన్నారు. ఇందులో ముందస్తు ప్రణాళికలు ఏవీ లేవని ఆయన చెప్పారు. అయితే, జ�
2015లో బీజేపీకి వ్యతిరేకంగా జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమి కట్టి ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఈ కూటమిలో ఆర్జేడీ ఎక్కువ స్థానాలు సాధించినప్పటికీ పొత్తు ప్రకారం.. నితీశ్ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. తేజస్వీ యాదవ్ ఉప ముఖ�