-
Home » Bijapur
Bijapur
మావోయిస్టులకు భారీ దెబ్బ.. 14మంది మృతి.. కొంటా ఏరియా కమిటీ పూర్తిగా హతం?
Encounter :ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లా అడవుల్లో శనివారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో 12 మందికిపైగా మావోయిస్టులు మృతి చెందినట్లు తెలిసింది.
భారీ ఎన్కౌంటర్.. 30కి చేరిన మావోయిస్టుల మృతుల సంఖ్య..
సంఘటనా స్థలం నుండి మావోయిస్టుల మృతదేహాలు, పెద్ద మొత్తంలో ఆటోమేటిక్ ఆయుధాలను జవాన్లు స్వాధీనం చేసుకున్నారు.
కాల్పులతో దద్దరిల్లిన అటవీ ప్రాంతం.. 31 మంది మావోయిస్టులు మృతి
బస్తర్ ఐజీ పీ సుందర్రాజ్ మీడియాకు వివరాలు తెలిపారు.
జవాన్లు వెళ్తున్న వ్యానును పేల్చేసిన మావోయిస్టులు.. 9 మంది మృతి
బీజాపూర్ జిల్లా కుట్రూ అడవి ప్రాంతంలో మందుపాతర పేలింది.
దండకారణ్యంలో భారీ ఎన్కౌంటర్.. 13మంది మావోల మృతదేహాలు లభ్యం
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దండకారణ్యం తుపాకుల మోతతో దద్దరిల్లింది. మంగళవారం ఉదయం బీజాపూర్ జిల్లాలోని గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధి కోర్చోలి, లేంద్ర అడవుల్లో భారీ ఎన్ కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే.
మావోయిస్టుల కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతి, మరో ఇద్దరికి గాయాలు
వరుసగా ప్రతీకార చర్యలు కొనసాగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర బలగాలు మావోయిస్టుల కోసం అడవిని జల్లెడ పడుతున్నాయి.
ఎన్నికలకు రావొద్దని బెదిరించిన నక్సలైట్లకు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన పోలింగ్ సిబ్బంది
బ్యాలెట్ బాక్స్, భద్రతా దళ సిబ్బందితో పోలింగ్ సిబ్బంది తమ బేస్ ఏరియాలోకి ప్రవేశించవద్దని బీజాపూర్లో నక్సలైట్లు హెచ్చరికలు జారీ చేశారు. నక్సలైట్లు ఇచ్చిన కరపత్రాలపై పోలింగ్ సిబ్బంది తమ ఏరియాలోకి రావద్దని స్పష్టంగా రాసిపెట్టారు
Heavy Rain: బియ్యం నీటిపాలు.. వరద నీటిలో కొట్టుకుపోయిన బియ్యం లారీ.. వీడియో వైరల్
ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. భోపాల్పట్నం బ్లాక్లోని మెట్టుపల్లి (పామ్గల్) గ్రామానికి చెందిన పెద్దవాగులో బియ్యం లోడుతో వెళ్తున్న లారీ కొట్టుకుపోయింది. �
Maoists Couple : పెళ్లి చేసుకోవటానికి పారిపోయిన మావోయిస్టు జంట..వెతికిపట్టుకుని కాల్చి చంపిన కామ్రేడ్స్
ప్రేమించుకుని, పెళ్లి చేసుకోవాలని నక్సల్స్ జంట శిబిరం నుంచి పారిపోయింది. వారిని వెతికి పట్టుకున్న మావోలు దారుణంగా హత్య చేశారు.
Maoists Release : భార్య విజ్ఞప్తి.. భర్తను వదిలిన మావోయిస్టులు!
ఓ మహిళ చేసిన విజ్ఞప్తికి మావోయిస్టుల మనస్సు కరిగిపోయింది. తన భర్తకు ఎలాంటి ఆపద తలపెట్టవద్దని, క్షేమంగా విడిచిపెట్టాలని ఆమె కోరడంతో..ప్రజాకోర్టు నిర్వహించి..ఆయన్ను వదిలిపెట్టారు.