Home » Bijapur
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపుర్ జిల్లాలోని సిల్గేర్ గ్రామంలో పోలీసులు, స్థానికుల మధ్య ఉద్రిక్తత తలెత్తింది.
మావోయిస్టులు మరో దారుణానికి పాల్పడ్డారు. ఈ నెల 21న చత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో కిడ్నాప్ చేసిన SI తాటి మురళిని హతమర్చారు.
Chhattisgarh: పోలీసులకు ఇన్ ఫార్మర్లుగా మారి మావోయిస్టులకు ద్రోహం చేస్తున్న పార్టీకి చెందిన 25 మంది గిరిజనులని ప్రజా కోర్టులో శిక్షించినట్లు మావోయిస్టు దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటి ప్రకటించింది. ఈ మేరకు పార్టీ అధికార ప్రతినిధి వికల్ప్ పేరుతో గుర�
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా విధించిన దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా దేశంలోని పలు ప్రాంతాల్లో ఉన్న వలసకార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ సమయంలో తమ స్వస్థలాలకు చేరుకునేందుకు వందల కిలోమీటర్లు కా
అదంతా అడవి.. అక్కడ ఎలాంటి వాహన సౌకర్యాలు ఉండవు.. ఆరోగ్య సమస్యలు వస్తే ఆస్పత్రికి వెళ్లాలంటే 6 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఎదురువుతుందో తెలియక అక్కడి ప్రజలు ఆందోళనగా కనిపిస్తుంటారు. ఓ రోజున నిండు గర్భిణి ప్రస�
సాధారణంగా మోటర్ సైకిళ్లు, కార్లు వంటి వాటిరి నంబర్ ప్లేట్లు ఉంటాయి. కానీ ఎడ్ల బళ్లకు నంబర్ ప్లేట్లు ఉండటం గురించి విన్నారా? బహుశా విని ఉండరు. ఎడ్ల బళ్లకు నంబర్ ప్లేట్లు ఉండటం..అవికూడా ప్రత్యేకమైన నంబర్ ప్లేట్లు ఉండటం విశేషం. ఈ విశేషం ఛత్తీస్ గ�
మాయిస్టుల ప్రభావిత ప్రాంతమైన ఛత్తీస్గఢ్ లో పలువురు మావోయిస్టు పోలీసులు ఎదుట లొంగిపోయారు. బీజాపూర్ లోని బస్తర్ డివిజన్ పోలీస్ స్టేషన్ లో ఆదివారం (ఏప్రిల్ 21)న 15మ మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో ఆరుగురు మహిళలు ఉన్నారు. లొంగిపోయిన మావోల
బీజాపూర్ : చత్తీస్ గఢ్ లో లోక్ సభ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో బీజాపూర్ లో నలుగురు మావోయిస్ట్ లను భద్రతాదళాల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గురువారం (ఏప్రిల్ 11) ఉదయం పోలింగ్ ప్రారంభం కావటానికి సమయం దగ్గర పడుతున్న క్రమంలో బెంద్ర�