Home » Biker
ఈ కారు ఖరీదు ఎంతో నీకు తెలుసా? కోటి రూపాయల 50లక్షలు అంటూ ఆ బైకర్ పై కోపాన్ని ప్రదర్శించారామె. అంతేకాదు అసభ్య పదజాలం కూడా ప్రయోగించారు.
అతి వేగంతో వచ్చిన కారు ఓ బైక్ను, విద్యార్ధినులను ఢీ కొట్టిన ఘటన కర్ణాటకలో జరిగింది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ప్రాణాపాయం జరగలేదు. సీసీ కెమెరాలో రికార్డైన ఈ ప్రమాద ఘటన వీడియో వైరల్ అవుతోంది.
మధ్యప్రదేశ్లోని రాజ్గఢ్ జిల్లాలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు దిగ్విజయ్ సింగ్ ప్రయాణిస్తున్న ఎస్యూవీ మోటార్సైకిల్ను ఢీకొనడంతో 20 ఏళ్ల వ్యక్తి గాయపడ్డారు. గురువారం జిరాపూర్ పట్టణంలో ఈ ప్రమాదం జరిగింది.
స్థానికుడైన ప్రతీక్ వినోద్ మోరె, ఉల్హాస్ నగర్కు చెందిన రాజేష్ బెచెన్ ప్రసాద్ గుప్తా అనే ఇద్దరు వ్యక్తులు ఫ్లై ఓవర్ మీదుగా స్కూటీపై వెళ్తున్నారు. ఈ క్రమంలో బైకు అదుపుతప్పి ఫ్లై ఓవర్ సైడ్ ప్రొటెక్షన్ వాల్ను ఢీకొంది. దీంతో బైకుపై ఉన్న ఇద్దరూ
మధ్యప్రదేశ్ లో మరో దారుణం జరిగింది. 90 ఏళ్ల వృద్ధురాలిపై కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. లిఫ్ట్ ఇస్తానని మభ్య పెట్టి ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు.
ఢిల్లీలోని అలీపూర్ ప్రాంతంలో జరిగిందీ దారుణం. ఈ ఘటన అంతా సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. సీసీటీవీ పుటేజీ ప్రకారం.. రోడ్డుకు కాస్త పక్కన ఒక వ్యక్తి బైకుపై ఆగి ఉన్నాడు. ఇంతలో ఒక కారు వచ్చి బైకుకు మెల్లిగా డాష్ ఇచ్చింది. అనంతరం కారులో నుంచి ఒక
ఓ యువకుడు రోడ్డుపై బైకుపై వెళ్తున్న సమయంలో ఓ కారును దాటుకుని వెళ్లాలని భావించాడు. అయితే, అదే సమయానికి కారు ఎడమవైపు ముందుకు వెళ్లడంతో దానికి ద్విచక్ర వాహనదారుడు ఢీ కొట్టి కింద పడ్డాడు. అతడి తల రోడ్డుకి తగిలింది. ఆ సమయంలో హెల్మెట్ పెట్టుకుని ఉ�
బుధవారం ట్రాఫిక్ పోలీసులు అఫ్జల్ గంజ్ లో వాహన తనిఖీలు చేస్తుండగా అటుగా ఓ బైక్ వచ్చింది. దానిని ఆపిన పోలీసులు చలాన్లు ఉన్నాయో లేవో అని తనిఖీ చేయగా, 88 చలాన్లు ఉన్నట్టు తేలింది.
లాక్ డౌన్ సమయంలో పోలీసులు ఆపుతారనే భయం, దానికి తోడు అంతులేని నిర్లక్ష్యం.. ఘోర ప్రమాదానికి కారణమైంది. ఓ నిండు ప్రాణం బలైపోయింది. తెలంగాణలోని మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తపాలపూర్ దగ్గర ఒళ్లు గగుర్పొడిచే ప్రమాదం చోటు చేసుకుంది.