Home » bikes
సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొత్త రూల్ అమల్లోకి తెచ్చారు. ఇకపై బైక్ పై ఇద్దరు వెళ్తే... ఆ ఇద్దరూ హెల్మెట్ పెట్టుకోవాల్సిందే. ఇప్పటివరకు బైక్ నడిపే వారు మాత్రమే హెల్మెట్
బైక్ పై వెళ్లేటప్పుడు.. ఎండ లేదా వాన నుంచి రక్షణ కోసం చాలామంది గొడుగులు వాడతారు. ఇది కామన్. అయితే.. బైక్ పై వేగంగా వెళ్తూ గొడుగు తెరిస్తే చాలా ప్రమాదకరం అని పోలీసులు చెబుతున్నారు. ఎందుకు ప్రమాదమో వివరిస్తూ ఓ వీడియోను సైతం షేర్ చేశారు. ఇందులో.. బై�
అమెరికాకు చెందిన ప్రముఖ మోటారుసైకిల్ సంస్థ హార్లే-డేవిడ్సన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రిక్ మోటా ర్బైక్ల ఉత్పత్తిని నిలిపివేసింది. బైక్ ఛార్జింగ్ వ్యవస్థలో సమస్యను గుర్తించిన తర్వాత ఈ చర్య తీసుకొంది. ఈ సంస్థ తొలిసారిగా తీసుకొచ్చిన ఈ
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు కుటుంబానికి మరో బిగ్ షాక్ తగిలింది. కోడెల కుమారుడు కోడెల శివరామ్ కి చెందిన గౌతమ్ హీరో మోటార్స్ కు రవాణశాఖ భారీ జరిమానా
ఇండియన్ ఆటో రంగానికి గుడ్ న్యూస్. దేశంలో పడిపోతున్న ఆర్థికవ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ ట్యాక్స్ తగ్గిస్తున్నట్టు సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది.
చంద్రగిరిలో ఉద్రిక్తత కొనసాగుతోంది. తుమ్మలగుంటలో టీడీపీ నేతలకు చెందిన రెండు బైకులను దగ్ధం చేశారు.