Home » Bilkis Bano Case
బిల్కిన్ బానో కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. గుజరాత్ ప్రభుత్వం తీరును అత్యున్నత న్యాయస్థానం తప్పుబట్టింది.
భట్ దాహోద్ బీజేపీ ఎంపీ జస్వంత్సిన్హ్ భభోర్కి దోషిగా నిర్ధారణ అయిన రేపిస్ట్ శైలేష్ చిమన్లాల్ (shailesh chimanlal) సోదరుడు. లింఖేడా ఎమ్మెల్యే శైలేష్ భాభోర్తో కలిసి నీటి సరఫరా పథకం ప్రారంభోత్సవానికి హాజరయ్యాడు. దీనిపై ఎంపీ మొయిత్రా పాలక బీజేపీ ప్�
బిల్కిస్ బానో అత్యాచారం కేసులో దోషుల్లో ఒకరు బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలతో స్టేజీ పంచుకున్న ఫొటోను ట్వీట్ చేస్తూ.. మంత్రి కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బీజేపీ పై విమర్శలు గుప్పించారు.
నితో పాటు బిల్సిస్ బానో కుటుంబ సభ్యులు ఏడుగురు ఊచకోతకు గురయ్యారు. వారిలో ఆమె ముడేళ్ల కూతురు కూడా ఉంది. ఈ కేసును సీబీఐ చేపట్టగా, తుదుపరి విచారణను మహారాష్ట్ర కోర్టుకు సుప్రీంకోర్టు బదిలీ చేసింది. 2008 జనవరి 21న సీబీఐ ప్రత్యేక కోర్టు ఈ కేసులో 11 మందిన
వీరు జైలు నుంచి బయటికి వచ్చిన అనంతరం బెదిరింపులకు పాల్పడ్డట్లు ఆరోపణలు వచ్చాయి. గోద్రా ఘటన అనంతరం స్వగ్రామమైన దాహోడ్ గ్రామాన్ని విడిచిపెట్టిన బిల్కిస్ బానో కుటుంబం.. ఇప్పటికీ బయటే ఉంటోంది. ప్రస్తుతం వారికి కొత్త ఆపద పొంచి ఉందని బిల్కిస్ కు�
ఈ కేసులో గత నెలలోనే కేంద్రం ప్రభుత్వం, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. 11 మంది నిందితుల రిలీజ్ గురించి వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి ఈ నోటీసులు జారీ చేసింది. ఆగస్టు 15 రోజున బిల్కిస్ బానో రేప్ కేసులో నింది�
‘‘20 ఏల్ల తర్వాత నిందితులు విడుదల అయ్యారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే వారు విడుదల అయ్యారు. అయితే అతడు పూర్తిగా నిర్దోషి అని రుజువు కానంతవరకు నిందితుడు నిందితుడిగానే ఉంటాడు. నిందితులకు సన్మానాలు చేయడం ఎంతమాత్రం సమర్ధనీయం కాదు. బిల్కిస్ బానో �
బిల్కిస్ బానోపై అత్యాచారం కేసులో 11 మంది నిందితులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. బీజేపీని, ప్రధాని మోదీని తీవ్రంగా విమర్శించారు.
అత్యాచార కేసు నిందితులను విడుదల చేయడం దేశ మనస్సాక్షికి మాయని మచ్చ అని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. విడుదలైన రేపిస్టులకు పూలదండలు వేసి యుద్ధవీరులు, స్వాతంత్ర్య సమరయోధులలాగా సన్మానించడం ఏంటని కేటీఆర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇప్పుడు బిల్క�