Home » Bill
Cow Slaughter Ban will be a reality in Karnataka కర్ణాటకలో “గో వధ నిషేధం” అతి త్వరలోనే వాస్తవరూపం దాల్చబోతోందని ఆ రాష్ట్ర మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి తెలిపారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో గోవధను నిషేధిస్తూ బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు తెలిపార�
వ్యవసాయ రంగంలో సంస్కరణల కోసం కేంద్రం తీసుకొచ్చిన మూడు బిల్లులో ఒకటైన నిత్యావసర వస్తువుల (సవరణ) బిల్లు 2020ను మంగళవారం రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. ఈ బిల్లును లోక్సభ సెప్టెంబర్ 15న ఆమోదించింది. ఈరోజు రాజ్యసభ కూడా ఆమోదించడంతో పార్లమెంటు �
హర్యానా ప్రభుత్వం త్వరలో కీలక బిల్లు ఒకటి తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. పంచాయతీ ఎన్నికలలో పురుషులు మరియు మహిళా అభ్యర్థులకు 50:50 రిజర్వేషన్లు కల్పించే బిల్లును తీసుకురావాలని, ప్రతి పదవీకాలం తరువాత పురుష, మహిళా ప్రతినిధుల మధ్య సీట్లను రొటే�
కరోనా మహమ్మారితో దేశ ప్రజలు అల్లాడుతుంటే ప్రైవేట్ ఆస్పత్రులు మాత్రం సొమ్ము చేసుకుంటున్నాయి. కరోనా పేరుతో అందినకాడికి దండుకుంటున్నాయి. ధనార్జనే ధ్యేయంగా పని చేస్తున్నాయి. ఏదైనా అనారోగ్యంతో ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్తే కరోనా సోకిందని రోగిన�
వైసీపీ ప్రభుత్వం అనుకున్నది సాధించింది. ఏపీలో ఇకపై 3రాజధానులు ఉండనున్నాయి. 3రాజధానులకు లైన్ క్లియర్ అయింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంలో శుక్రవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఆర్డీఏ రద్దు, వికేంద్రీకరణ-ప్రాంతీయ సమానాభివృద్ధి బిల్లు, పా�
కరోనా వైరస్ మహమ్మారిని కార్పొరేట్, ప్రైవేటు ఆసుపత్రులు క్యాష్ చేసుకుంటున్నాయి. ట్రీట్ మెంట్ పేరుతో రోగుల నుంచి లక్షలకు లక్షలు వసూలు చేస్తున్నాయి. కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటే కోలుకోవడం మాట ఏమో కానీ, ఆ బిల్లులు చూసి ప�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాక పుట్టించిన కీలక బిల్లులు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వద్దకు చేరాయి. ఆయన ఆమోదిస్తారా ? లేదా ? అనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. దీనిపై హాట్ హాట్ టాపిక్ చర్చలు జరుగుతున్నాయి. పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు �
హైదరాబాద్ చాదర్ ఘాట్ లోని తుంబే(Thumbay Hospital New Life) ఆసుపత్రిలో దారుణం జరిగింది. కరోనా ట్రీట్ మెంట్ పేరుతో ఆ ఆసుపత్రి పేషెంట్లను నిలువునా దోపిడీ చేస్తోంది. కరోనా ట్రీట్ మెంట్ కు లక్షల రూపాయలు వసూలు చేస్తోంది. ఒక్కరోజు కరోనా ట్రీట్ మెంట్ కు అక్షరాల రూ.1.15�
దిక్కుమాలిన కరోనా వైరస్ కారణంగా ఆర్థికరంగం కుదేలవుతోంది. ఎన్నో రాష్ట్రాల ఖజానాకు ఆదాయం రావడం లేదు. దీంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారిస్తోంది. దీనిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ
రెవెన్యూ కొత్త చట్టంపై ఆ శాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఈ చట్టం అమలు సాధ్య సాధ్యాలపై కసరత్తు జరుపుతున్నారు. త్వరలోనే రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే..ఈ చట్టం ఎలా ఉంటుందనే దానిపై క్ల