Home » Bjp And NCP
మహారాష్ట్ర ప్రభుత్వం రేపు బలపరీక్ష ఎదుర్కొనే అవకాశం ఉండగా, నేడు ఆ రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో కేబినెట్ సమావేశమైంది. ఔరంగాబాద్ పేరును సాంబాజీనగర్గా మార్చేందుకు కేబి�
సొంత పార్టీ ఎమ్మెల్యేలపై గెలుపొందడానికి ఉద్ధవ్ ఠాక్రే ప్రయత్నాలు చేయడం సరికాదని, ఇది అప్రజాస్వామికమని ఆయన చెప్పారు. ప్రభుత్వం మైనారిటీలో ఉందని, బలపరీక్షలో గెలవలేదని తాను భావిస్తున్నానని ఆయన తెలిపారు. బలపరీక్ష
నగదు అక్రమ చలామణీ కేసులో జైలులో ఉన్న మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్, హోం శాఖ మాజీ మంత్రి అనిల్ దేశ్ముఖ్ తమకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
శివసేన రెబల్ ఎమ్మెల్యేలు అసోంలోని గువాహటిలోని హోటల్లో ఉంటూ బీజేపీతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో అక్కడి రాజకీయాల్లో ఉత్కంఠ మరింత పెరిగింది.
శివసేన నేతల తిరుగుబాటు నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఈ నెల 22న సాయంత్రం 5 గంటలకు సీఎం పదవికి రాజీనామా చేయాలనుకున్నారని తెలిసింది.
మహారాష్ట్ర ప్రభుత్వం పతనం అంచున ఉన్న నేపథ్యంలో దీనిపై మహారాష్ట్ర మంత్రి, శివసేన నేత ఆదిత్య ఠాక్రే స్పందించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ... ''మహారాష్ట్ర ప్రభుత్వం కుప్పకూలిపోదు. మేము గెలుస్తామన్న నమ్మకం మాకు ఉంది. అందరి ప్రేమాభి
మహారాష్ట్ర రాజకీయాలు కాక రేపుతున్నాయి. శివసేన సీనియర్ నేత, మహారాష్ట్ర మంత్రి ఏక్నాథ్ షిండే అసోంలోని గువాహటిలో హోటల్లో దాదాపు 40 మంది ఎమ్మెల్యేలతో ఉన్న విషయం తెలిసిందే.
మహరాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన రెబల్ నేత, మంత్రి ఏక్నాథ్ షిండే ప్రయత్నాలు మొదలుపెట్టారు. మరోవైపు, మహారాష్ట్ర ప్రభుత్వం పతనం అంచున ఉండడంతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తన నివాసంలో కీలక సమ
ప్రతిపక్ష పార్టీల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా (84) కు కేంద్ర ప్రభుత్వం జడ్ కేటగిరీ భద్రత కల్పించింది.
మంత్రి ఏక్నాథ్ షిండేతో పాటు శివసేన పార్టీలోని మరో 11 మంది రెబల్స్పై అనర్హత వేటు వేయించాలని ఆ పార్టీ అధిష్ఠానం ప్రయత్నాలు జరుపుతోంది. మహారాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కార్యాలయంలో ఈ మేరకు పిటిషన్ వేసింది.