Home » BJP chief JP Nadda
ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ లు బీజేపీ మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ లు బీజేపీ మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు.
రాబోయే లోక్సభ ఎన్నికలలో తనకు టిక్కెట్ ఇవ్వొద్దని బీజేపీ అధినాయకత్వానికి ఎంపీ జయంత్ సిన్హా మనవి చేసుకున్నారు.
కర్ణాటకలో అధికార కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ షెట్టర్ తిరిగి సొంతగూటికి వెళ్లిపోయారు.
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్కు బీజేపీ అధిష్ఠానవర్గం కీలక పదవి కట్టబెట్టింది. ఎన్నికలు సమీపించిన దృష్ట్యా అధికార బీజేపీ యువజన విభాగం, రైతు సంఘం, మహిళా విభాగాల అధిపతులుగా కొత్త నేతలను నియమి
రాబోయే 2024 లోక్సభ ఎన్నికలకు అధికార బీజేపీ సన్నాహాలు ప్రారంభించింది. దేశంలో భారతీయ జనతా పార్టీ 50 శాతం ఓట్లను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో భాగంగా జనవరి 15వతేదీ తర్వాత బీజేపీ క్లస్టర్ సమావేశాలను ప్రారంభించనుంది....
దేశంలో బుధవారం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్, ఛత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రిగా విష్ణు సాయి బుధవారం (నేడు) ప్రమాణస్వీకారం చేయనున్నారు....
దేశంలో ఐదేళ్ల పదవీ కాలపరిమితి ముగియనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ముందస్తు సన్నాహాలు ప్రారంభించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ కేంద్ర కమిటీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర ఎన్నికల ప్యానల్
ఆరు రోజుల అమెరికా, ఈజిప్ట్ దేశాల పర్యటనల అనంతరం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం రాత్రి భారత్కు తిరిగి వచ్చారు. మోదీ విదేశీ పర్యటన సందర్భంగా పలు కీలక ఒప్పందాలపై సంతకాలు జరిగాయి....
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ న్యూ లుక్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల నిర్వహించిన భారత్ జోడో యాత్రలో, యాత్ర అనంతరం కొద్దిరోజుల వరకు రాహుల్ గాంధీ పొడువాటి గడ్డంతో కనిపించాడు. తాజాగా కేంబ్రి�