Home » bjp laxman
లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో పొత్తుల విషయంపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల ముందు బొక్కింది అంతా కక్కిస్తామని కాంగ్రెస్ నేతలు అన్నారు.. అధికారంలోకి వచ్చిన తరువాత బీఆర్ఎస్ తో లాలూచీ పడుతున్నారా? అంటూ లక్ష్మణ్ ప్రశ్నించారు.
బైపోల్ తర్వాత మునుగోడు ప్రజల పరిస్థితి ఏంటి?
సీఎం కేసీఆర్ జాతీయ స్థాయిలో త్వరలో ‘భారతీయ రాష్ట్ర సమితి’ పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ స్పందించారు. టీఆర్ఎస్ ను తెలంగాణలో ప్రజలు ఆదరించడం లేదని, ద�
తెలంగాణ రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్ రాజకీయ భవిష్యత్పై పార్టీలో చర్చ జోరుగా సాగుతోంది. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. తెలంగాణ మొదటి శాసనసభలో బీజేపీ ఫ్లోర్ లీడర్ పని చేశారు. ఆ తర్వాత పరిణామాలతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగ�
పౌరసత్వ సవరణ బిల్లుతో ముస్లీంలకు ఇబ్బందిలేదని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ అన్నారు. ఈ బిల్లుతో మైనారిటీ హక్కులకు ఎలాంటి భగం కలగదన్నారు.
తెలంగాణ బీజేపీ చీఫ్ లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో అసలు సినిమా ముందుంది అని అన్నారు. తెలంగాణని కాపాడుకోవాల్సిన సమయం వచ్చిందన్న లక్ష్మణ్..