ఉత్తరప్రదేశ్ మాజీమంత్రి బీజేపీ సీనియర్ నాయకుడు ఆత్మారామ్ తోమర్ (75) అనుమానాస్పద స్థితిలో మరణించారు.
జమ్ముకశ్మీర్ లోని అనంత్నాగ్ లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు.
పోలవరంపై కేంద్రం నుంచి సానుకూల నిర్ణయం..!
ఢిల్లీ సరిహద్దుల్లో మొదలైన ఉద్యమం ఎనిమిది నెలలకు పైగా కొనసాగుతూనే ఉంది. కొద్ది పాటి అల్లర్లు జరుగుతూనే వాదాన్ని వినిపిస్తున్నారు. ఇదిలా ఉంటే శుక్రవారం రాజస్థాన్ లోని శ్రీగంగానగర్ లో బీజేపీ నేతను ఘోరంగా అవమానించారు.
కొడుకు కేంద్ర మంత్రి అయినా తల్లిదండ్రులు తమ వృత్తిని మరువలేదు. ఇప్పటికి వ్యవసాయం చేస్తూనే జీవనం సాగిస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు కేంద్ర మంత్రి తల్లిదండ్రులు. తమిళనాడుకు చెందిన బీజేపీ నేత ఎల్. మురుగన్ కు తాజాగా మోదీ 2.0 మంత్రివర్గంలో
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఈటల పాదయాత్ర చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. రేపు(18 జులై 2021) 9.30 గంటలకు కమలాపూర్ మండలం బత్తినివాని పల్లి నుండి ఈటల రాజేందర్ పాదయాత్ర మొదలు కాబోతుంది.
హర్యానాలో 100 మంది రైతులపై దేశ ద్రోహం కేసు నమోదైంది.
కర్ణాటక సీఎం యడియూరప్ప నాయకత్వంపై సొంతపార్టీ నేతల్లో అసమ్మతి కొనసాగుతున్న వేళ ఆపార్టీ నేత,ఎమ్మెల్సీ హెచ్ విశ్వనాథ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఝార్ఖండ్ లోని పాలమూ జిల్లాలో బుధవారం ఘోరం జరిగింది. లాలిమతి అటవీ ప్రాంతంలోని ఓ చెట్టుకు 16ఏళ్ల టీనేజర్ డెడ్ బాడీ వేలాడుతూ అనుమానస్పద స్థితిలో కనిపించింది. ఆ బాలిక కుడి కన్ను కూడా పీకేసినట్లుగా తెలుస్తోంది.
నందిగ్రామ్లో బీజేపీ నేతకు మమతా బెనర్జీ ఫోన్ చేసి మద్దతు కోరడం చర్చనీయాంశమైంది. బీజేపీ నేత సువేందు అధికారికి సన్నిహితుడైన ప్రళయ్ పాల్ -దీదీ తనకు ఫోన్ చేసి మద్దతు కోరినట్లు వెల్లడించాడు.