మాజీ సీఎం కమలనాథ్ పోస్టర్ను ఒక వ్యక్తి చింపివేసినట్లు మాకు ఫిర్యాదు అందింది. మేము అక్కడికి వెళ్లి నిందితుడిని అదుపులోకి తీసుకున్నాం. వీడియో పుటేజీలు కూడా తీసుకున్నాం. పోస్టర్ చించివేస్తున్న సమయంలో నిందితుడి కొంతమంది ఆపడానికి ప్రయత్నించ
జిల్లాలో అక్రమ మైనింగ్ జరుగుతుందని సమాచారం అందుకున్న చిత్రకూట్ పోలీసులు సోమవారం రాత్రి ఓ ప్రాంతానికి పోలీసులు వెళ్లారు. అక్కడే సత్నా జిల్లా మునిసిపల్ కౌన్సిల్ ప్రెసిడెంట్ సాధనా పటేల్ సహా ఆమె అనుచరులు కొంతమంది ఉన్నారు. ఈ సందర్భంలో పోలీసు�
కాంగ్రెస్ ప్రధాన వైరి పక్షమైన భారతీయ జనతా పార్టీ నుంచి ఊహించని ఆహ్వానం అందింది. ఆ పార్టీకి చెందిన ఒక నేత ఈ యాత్రలో పాల్గొంటానని ప్రకటించారు. కాంగ్రెస్ నేత చార్య ప్రమోద్ కృష్ణమ్ ఇచ్చిన పిలుపు మేరకు బీజేపీ నేత షెహజాద్ పూనావాలా బుధవారం స్పందిస
ప్రజలతో ఎలా ప్రవర్తించాలో రాహుల్ నేర్చుకోవాలి అంటూ బీజేపీ నేతలు సూచిస్తున్నారు. దీనికో కారణం ఉంది. ఇటీవల జరిగిన ఒక సభలో రాహుల్ ప్రవర్తించిన తీరు కారణంగా బీజేపీ నేతలు ఈ విమర్శలు చేస్తున్నారు.
తమిళనాడులో ఇలా గతంలో పలుమార్లు జరిగాయి. అదే పార్టీకి రాష్ట్ర జనరల్ సెక్రెటరీ కేటీ రాఘవన్కు చెందిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. బీజేపీ మహిళా కార్యకర్తతో సన్నిహితంగా ఉన్న ఆ వీడియో కారణంగా అప్పట్లో పార్టీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంది.
తాజా బెదిరింపులతో పోస్టర్లు, కరపత్రాలు వేశారు. హిందూ సంప్రదాయాలకు అనుగుణంగా పూజలు చేసిన కాఫీర్ అంటూ ఆమె, ఆమె కుటుంబాన్ని సజీవంగా దహనం చేస్తామని పోస్టర్లలో బెదిరించారు. రూబీ రెండేళ్ల క్రితం కూడా గణేశ్ విగ్రహాన్ని ప్రతిష్ఠించి నరోరా ఘాట్ వద�
బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా కాంగ్రెస్ పార్టీ నేత, ఎంపీ రాహుల్ గాంధీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మళ్లీ మళ్లీ విఫలమైన రాకెట్ ను ఎలా ప్రయోగించాలో చెప్పాలంటూ నాసా కాంగ్రెస్ పార్టీని సంప్రదించిందంటూ వ్యంగ్యంగా ట్వీట్ చ
రెండు రోజుల క్రితం గోవాలో మరణించిన బీజేపీ నేత, నటి సోనాలి ఫోగట్ పోస్టుమార్టమ్ నివేదిక కలకలం రేపుతోంది. పోలీసులు ఆమె గుండెపోటుతో మరణించిందని చెప్పినప్పటికీ, తాజా నివేదికలో ఆమె ఒంటిపై గాయాలున్నట్లు తేలింది. దీంతో హత్య కోణంలో పోలీసులు దర్యాప�
పెళ్లాం పిల్లలు ఉన్న బీజేపీ నేత ఒకరు తన స్నేహితురాలితో కలిసి పార్టీ చేసుకున్నారు. అనంతరం ఇద్దరూ కల్సి కారులో షికారు కెళ్లారు.
మహిళపై దాడి చేసిన బీజేపీ నేత శ్రీకాంత్ త్యాగి ఘటన మరువక ముందే ఆ పార్టీ మరో నేత దౌర్జన్యం, దాడికి పాల్పడ్డాడు. మధ్యప్రదేశ్లో మరో బీజేపీ నేత రెచ్చిపోయారు. స్నేహితుడితో కలిసి మాజీ జవాన్పై దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన రేవాలో సోమవారం చోటు చేసుక�