మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఉపఎన్నికల నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య మాటలు తూటాల్లా పేలుతున్నాయి. ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీఎం క్యాండిడేట్ కమల్ నాథ్ ఓ బీజేపీ అభ్యర్థిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్ రాష
BJP Leader:తనకు కరోనా వైరస్ సోకితే బెంగాల్ సీఎం మమతా బెనర్జీని కౌగిలించుకుంటానంటూ నోరు పారేసుకున్న బీజేపీ నేత అనుపమ్ హజ్రాను తథాస్తు దేవతలు దీవించినట్టున్నారు. హజ్రాకు తాజాగా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ ధృవీకరించింద
karnataka minor girl: బెంగుళూరులో దారుణం జరిగింది. ఒక బీజేపీ నేత మైనర్ బాలిక ఆ నేత బెడ్ రూం లో శవమై తేలింది. తుమకూరు నగరం ఆదర్సనగర్ లో జడ్పీ సభ్యుడు, బీజేపీ నాయకుడు రామాంజినప్ప ఇంట్లో మృతురాలు (17) అనుమానాస్పదరీతిలో బెడ్ రూంలో శవంగా పడి ఉంది. ఈ ఫోటోలో సోషల్ మీ
LADY Teaser gone Viral: పవర్స్టార్ పవన్ కళ్యాణ్కు వీర వినయ విధేయురాలు, బీజేపీ లీడర్, నటి మాధవీలత పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి సోషల్ మీడియాలో చేసిన షాకింగ్ పోస్ట్ చేయడంతో పవన్ ఫ్యాన్స్ ఆమెపై కోపంగా ఉన్నారు. ఇంతలో వారికి ఆమెని తిట్టడానికి మరో అవకాశం దొరికి
Actress Madhavi Latha about Pawan Kalyan: పవర్స్టార్ పవన్ కళ్యాణ్కు వీర వినయ విధేయురాలు, బీజేపీ లీడర్, నటి మాధవీలత పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి సోషల్ మీడియాలో షాకింగ్ పోస్ట్ షేర్ చేసింది. పవన్ను గురించి పోస్ట్ అంటే గతంలోలా ఆయన్ని ప్రేమిస్తున్నాననో.. లేక ఆయనపై ప్రేమ
Madhavi Latha Face To Face with 10TV: ‘టాలీవుడ్ పార్టీల్లో డ్రగ్స్ వాడుతారు.. దీనిపై తెలంగా NCB అధికారులు, ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి’ అంటూ నటి, బీజేపీ నాయకురాలు మాధవి లత ఇటీవల ఫేస్బుక్ ద్వారా సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారం గురి
కరోనా మహమ్మారి నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోలుకున్నారు. ఆయన కరోనా నివేదిక ప్రతికూలంగా వచ్చింది. బిజెపి ఎంపి మనోజ్ తివారీ ట్వీట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. హోంమంత్రి అమిత్ షా కోవిడ్-19 నివేదిక ప్రతికూలంగా వచ్చిందని ఆయన ట్విట్టర్ ద్
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా పేషెంట్ చనిపోయాడని చెప్పింది సికింద్రాబాద్ లోని ఒక కార్పోరేట్ ఆస్పత్రి. కుటుంబ సభ్యులను కంగారు పెట్టించి బిల్లు మొత్తం చెల్లించి శవాన్ని తీసుకువెళ్లమన్నారు. దీంతో చివరి చూపు కోసం ఆస్పత్రికి చేరుకున్
కశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. బండిపోరా జిల్లాలో బీజేపీ లీడర్ కుటుంబంపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో స్థానిక బీజేపీ నాయకుడు షేక్ వసీమ్ బారీతో పాటు ఆయన తండ్రి, సోదరుడు మరణించారు. బుధవారం రాత్రి పోలీస్ స్టేషన్కు 10 మీటర్ల దూ
తెలంగాణలో కమలం పార్టీ కొత్త బాస్గా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పగ్గాలు చేపట్టి వంద రోజులు పూర్తి కాబోతోంది. నిజానికి ఆయన పదవిని చేపట్టిన తర్వాత తనకంటూ ఒక టీమ్ను సిద్ధం చేసుకుంటారని అనుకున్నారు. కానీ, అప్పుడు కుదరలేదు. ఇప్పుడు మాత్ర