Home » BJP MLA Raghunandan rao
జూబ్లీహిల్స్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చెప్పారు. జూబ్లీ హిల్స్ లో మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో దోషులను శిక్షించే వరకు బిజెపి ఉద్యమిస్తూనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
హైదకాబాద్ లోని జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలి..లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి అని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు.
కమిషనే మోటర్లకు మీటర్లు పెట్టాలని అంటోందని ఆయన ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదన్నారు. కమిషన్ పై మాట్లాడేటప్పుడు అన్ని తెలుసుకొని మాట్లాడాలని సలహా ఇచ్చారు. బావుల వద్ద మీటర్లు ఈఆర్సీ వల్లే
టీఆర్ఎస్ నేతలు తమపై దాడి చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని ఆరోపించారు. ఎమ్మెల్యేకు ఉండే ప్రోటోకాల్ ను కూడా లోకల్ పోలీసులు..(Raghunandan Complaints To DGP)
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ పై నున్న రిట్ పిటిషన్ను వెంటనే విచారించాలని కోరుతూ బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ
బండి సంజయ్ అరెస్ట్ పై ఎమ్మెల్యే రఘునందన్ రావు