-
Home » bjp mla raja singh
bjp mla raja singh
బీజేపీలో రాజాసింగ్ వీడియో కలకలం
తెలంగాణ బీజేపీలో రాజాసింగ్ వీడియో కలకలం
హైదరాబాద్లో ప్రధాని మోదీ సభ.. ఎమ్మెల్యే రాజాసింగ్కు అవమానం
తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ చివరి ఎన్నికల ప్రచార సభలో పాల్గొనేందుకు వచ్చిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు చేదు అనుభవం ఎదురైంది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది ఆర్నెళ్లే.. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
కేసీఆర్ స్కీంలను అమలు చేస్తా అని రేవంత్ చెప్పారు. దళితులకు మోసంచేస్తే బీజేపీ కార్యకర్తలు వదిలిపెట్టరు రేవంత్ అంటూ రాజాసింగ్ హెచ్చరించారు.
MLA Raja Singh: ఎమ్మెల్యే రాజాసింగ్కు షరతులతో కూడిన బెయిల్.. ఆయనపై పీడీ చట్టం రద్దు చేసిన హైకోర్టు
హైదరాబాద్ లోని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. ఆయనను వెంటనే విడుదల చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాజాసింగ్ పై పోలీసులు పీడీ చట్టం నమోదు చేయడాన్ని వ్యతిరేకిస్తూ రాజాసింగ్ భార్య ఉషా భాయి హైకోర్టులో ప�
హైదరాబాద్లో మతకలహాలు సృష్టించే కుట్ర చేస్తున్నారు
హైదరాబాద్లో మతకలహాలు సృష్టించే కుట్ర చేస్తున్నారు
Raja Singh: రాజాసింగ్కు నోటీసులు జారీ చేసిన పోలీసులు.. స్పందించిన ఎమ్మెల్యే
ఎమ్మెల్యే రాజాసింగ్కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. సీఆర్పీసీ 41(ఏ) కింద ఆయనకు షాహినాయత్ గంజ్, మంగళ్ హాట్ పోలీసులు నోటీసులు అందించారు. అయితే, పోలీసుల తీరుపై రాజాసింగ్ మండిపడ్డారు. పాత కేసుల్లో తనను అరెస్టు చేసేందుకు కుట్ర పన్నారని చెప్పారు. �
Prophet row: సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్న తెలంగాణ పోలీసులు
విమర్శలు, ప్రతివిమర్శలు.. ప్రచారాలు, దుష్ప్రచారాలు ఇలా అన్నింటికీ సోషల్ మీడియానే అధికంగా వాడేస్తోన్న రోజులివి. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారానికి, రెచ్చగొట్టే పోస్టులకు అదుపులేకుండా పోతోంది. సున్నిత అంశమైన మతాలపై కూడా చాలా మంది రెచ్�
BJP MLA Raja Singh : రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు-పాతబస్తీలో అర్ధరాత్రి ఉద్రిక్తత
హైదరాబాద్ పాతబస్తీలో సోమవారం అర్ధరాత్రి ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి.
MLA Raja Singh: ప్రజల ఆశీర్వాదం వల్లే నేను, నా కుటుంబం బతికి బయటపడ్డాం: రాజాసింగ్
అమర్నాథ్ యాత్రలో ఉన్న రాజాసింగ్.. వరదల నుంచి తృటిలో తప్పించుకున్న విషయం తెలిసిందే. దీనిపై రాజాసింగ్ స్పందిస్తూ... నిన్న అమర్నాథ్లో భారీగా వరదలు వచ్చాయని, అటువంటి వరదలను తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని చెప్పారు. మిలిటరీ అధికారుల
Telangana: అందుకే కేసీఆర్ భయపడిపోయి బీజేపీని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు: రాజా సింగ్
బీజేపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలకు జీహెచ్ఎంసీ జరిమానా వేయడం దురదృష్టకరమని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు. ఇవాళ 10 టీవీతో ఆయన మాట్లాడుతూ... ముఖ్యమంత్రి కేసీఆర్ కు సర్వేలు చేయించడం అలవాటని చెప్పారు.