Home » bjp mla rajasingh
2024 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ 2025 సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికేందుకు ప్రజలు సిద్ధమైన వేళ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కీలక సూచనలు చేశారు.
ఎన్నికల్లో తన ఓటమిని కోరుకునే వారి సంఖ్య పెరిగింది. బయటివారితోపాటు సొంత వారుకూడా నేను ఓడిపోవాలని కోరుకుంటున్నారంటూ రాజాసింగ్ అన్నారు.
గోషామహల్ నియోజకవర్గంలో హాస్పిటల్ అభివృద్ధికోసం మంత్రి హరీష్రావును కలవడం జరిగిందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చెప్పారు.
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ప్రధాని నరేంద్ర మోదీ అంగీకరిస్తారా అని అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు. ఎనిమిదేళ్లుగా తెలంగాణ రాష్ట్రం ప్రశాంతంగా ఉందని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని బీజేపీ కుట్ర చేస్తోందని ఆరో�
వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. డబీర్ పురా పోలీస్ స్టేషన్ తో పాటు పలు పీఎస్ లలో కేసు నమోదు అయ్యింది. దీంతో పోలీసులు రాజాసింగ్ ను అరెస్ట్ చేసి బొల్లారం పీఎస్ కు తరలించారు.
మునావర్ ఫారుఖీ షో నేపథ్యంలో హైదరాబాద్ శిల్పకళా వేదిక వద్ద హైటెన్షన్ నెలకొంది. శిల్పకళా వేదిక పరిసర ప్రాంతాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓవైపు మునావర్ షోకి ఏర్పాట్లు జరుగుతుంటే, మరోవైపు ఎట్టి పరిస్థితుల్లో షోను అడ్డుకుంటామని బీజేప�
తెలంగాణలో ఎన్పోర్స్మెంట్ డైరెక్టరేట్ రైడ్స్ జరుగుతాయి అంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అనేకమంది టీఆర్ఎస్ నేతలు ఈడీ రాడార్ లో ఉన్నారని..త్వరలోనే వారిపై ఈడీ రైడ్స్ జరుగుతాయి అని వ్యాఖ్యానించారు.
మహారాష్ట్రలో జరిగిన రాజకీయాలే తెలంగాణలో జరుగుతాయిన కేసీఆర్.. దమ్ముంటే ఆపండి అంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సవాల్ విసిరారు.
హైదరాబాద్ పాతబస్తీలో నమాజ్ తర్వాత ముస్లింలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. మహ్మద్ ప్రవక్తపై బీజేపీ మాజీ నేతలు చేసిన వ్యాఖ్యలపై బీజేపీకి వ్యతిరేకంగా ముస్లిం సంఘాలు నినాదాలు చేస్తూ మక్కా మసీద్ నుంచి చార్మినార్ వరకు ర్యాలీ తీశాయి.
భారతీయ జనతా పార్టీ ఫైర్బ్రాండ్ లీడర్, గోషామహల్ ఎమ్మెల్యే Raja Singh పార్లమెంటు సీటుపై కన్నేశారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఆయన పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేయాలని దాదాపుగా నిర్ణయం తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది. ఇప్పటి వరకు గ�