Home » BJP mp gvl narasimha rao
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో డబుల్ స్ట్రాటజీ అమలు చేస్తోంది బీజేపీ.
బీజేపీకి ఒంటరిగా 370 స్థానాలు దక్కేందుకు ఇప్పటికే ఓ ఫార్ములా ప్రకటించిన మోదీ.. అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ తనదైన స్టైల్లో ముందుకు సాగుతున్నారు.
ద్రౌపతి ముర్మును ఎంపిక చేసినందుకు దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయన్నారు. రాష్ట్రపతి ఎన్నిక చరిత్రాత్మకం కానుందన్నారు.
మంత్రివర్గ కూర్పుపై జీవీఎల్ కీలక వ్యాఖ్యలు
2024లో ఏపీలో రాబోయేది బీజేపీ-జనసేనల ప్రభుత్వమే. జనసేనతో కలిసి నడుస్తూ, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకుంటామన్నారు.(BJP Janasena Government)
తెలుగు రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్.. జీవీఎల్ కీలక ప్రకటన
జగన్ ప్రభుత్వానికి ప్రచార ఆర్బాటం ఎక్కువని ఎద్దేవా చేశారు. ట్రైబల్ యూనివర్సిటీ లాండ్ ను మార్చినా... ఇంతవరకు కొత్త లాండ్ ఇవ్వలేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు వైసీపీ...
'హోదా'పై.. కేంద్ర హోం శాఖకు జీవీఎల్ లేఖ
ఏపీకి ప్రత్యేక హోదా అంశం కేంద్ర కమిటీ ఎజెండాలో తొలగింపుపై వివరణ ఇవ్వాలని కేంద్రానికి జీవీఎల్ లేఖ రాశారు.