Home » BJP MP Laxman
వైసీపీ సర్కార్, టీటీడీ గత పాలక మండలిపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఫైర్
తెలంగాణ రాజకీయాల్లో కవిత ప్రభావం ఏమాత్రం ఉండదు. అవినీతిలో, కుంభకోణంలో కూరుకుపోయిన వ్యక్తి కవిత..
కులగణనపై రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలు మొసలి కన్నీరు కారుస్తున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు.
రైతు రుణమాఫీపై దేవుళ్ళందరిపై ఒట్టు పెట్టినా రేవంత్ రెడ్డిని ప్రజలు నమ్మలేదని, ఆయనకు ఆగస్టులో రాజకీయంగా పెను ప్రమాదం ఉండబోతుందని డాక్టర్ కె. లక్ష్మణ్ అన్నారు.
కేసీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలేనని తెలంగాణ ప్రజలకు తెలిసిపోయింది. కార్ షెడ్డుకు పోవటం ఖాయం. టాటా కాంగ్రెస్, బై బై బీఆర్ఎస్, వెల్ కమ్ బీజేపీ అనే నినాదం ప్రజల్లో నడుస్తుందని లక్ష్మణ్ అన్నారు.
ఎన్డీయేతో పొత్తులో ఉన్న జనసేన తెలంగాణలో బీజేపీతో కలిసి పోటీ చేస్తుందా..?కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో భేటీకి ప్రాధాన్యత సంతరించుకున్న క్రమంలో తాజాగా జనసేనకు ఎ
బీఆర్ఎస్ ప్రభుత్వం లీకుల ప్రభుత్వంగా మారింది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై విచారణ జరిపించాలి. ప్రశ్నాపత్రాల లీకేజీనీ బీజేపీ ఖండిస్తోంది. జాబ్ నోటిఫికేషన్లపై ఎన్నో సంవత్సరాలుగా వేచి చూస్తున్న యువత ఆశలపై నీళ్ళు పోశారు. సిట్ విచారణ అంటేనే
ఫామ్హౌజ్లో జరిగిందంతా ఓ డ్రామా