మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన శివసేన రెబల్ ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ చర్చలు జరిపిందని ప్రచారం జరుగుతోంది. రేపు సీఎంగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంగా ఏక్నాథ్ షిండే ప్రమా�
మహరాష్ట్ర అసెంబ్లీలో బల పరీక్ష అంశంపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. రేపు అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు మహారాష్ట్ర గవర్నర్ కోష్యారి ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ శివసేన చీఫ్ విప్ సునీల్ ప్రభు సుప్రీ�
ఏదైనా పొరపాటు జరిగితే క్షమించాలని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే కేబినెట్ సమావేశంలో మంత్రులతో అన్నారని ఆ రాష్ట్ర మంత్రి రాజేంద్ర షింగ్నే చెప్పారు.
మహారాష్ట్ర ప్రభుత్వం రేపు బలపరీక్ష ఎదుర్కొనే అవకాశం ఉండగా, నేడు ఆ రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో కేబినెట్ సమావేశమైంది. ఔరంగాబాద్ పేరును సాంబాజీనగర్గా మార్చేందుకు కేబి�
సొంత పార్టీ ఎమ్మెల్యేలపై గెలుపొందడానికి ఉద్ధవ్ ఠాక్రే ప్రయత్నాలు చేయడం సరికాదని, ఇది అప్రజాస్వామికమని ఆయన చెప్పారు. ప్రభుత్వం మైనారిటీలో ఉందని, బలపరీక్షలో గెలవలేదని తాను భావిస్తున్నానని ఆయన తెలిపారు. బలపరీక్ష
మహారాష్ట్రలో చోటు చేసుకుంటోన్న రాజకీయ పరిణామాలపై చర్చించడానికి ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు.
మహారాష్ట్ర రాజకీయాలు కాక రేపుతున్నాయి. అసోంలోని గువాహటిలో ఓ హోటల్లో శివసేన రెబల్ నేత ఏక్నాథ్ షిండే దాదాపు 40 మంది ఎమ్మెల్యేలతో క్యాంపు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నేడు మరోసారి సమన్లు పంపింది. ముంబైలోని పత్రా చావ్ల్ భూ కుంభకోణం కేసుకు సంబంధించిన నగదు అక్రమ చలామణీ కేసులో జూలై 1న విచారణకు రావాలని ఆదేశించింది.
శివసేన రెబల్ ఎమ్మెల్యేలు అసోంలోని గువాహటిలోని హోటల్లో ఉంటూ బీజేపీతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో అక్కడి రాజకీయాల్లో ఉత్కంఠ మరింత పెరిగింది.
శివసేన నేతల తిరుగుబాటు నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఈ నెల 22న సాయంత్రం 5 గంటలకు సీఎం పదవికి రాజీనామా చేయాలనుకున్నారని తెలిసింది.