మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. మహారాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ ఇచ్చిన అనర్హత నోటీసులపై నిన్న రాష్ట్ర మంత్రి ఏక్నాథ్ షిండే, ఎమ్మెల్యే భరత్ గోగావాలే సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిస�
శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు పంపింది. ముంబైలోని ఓ భవన సముదాయ పునర్నిర్మాణ పనులకు సంబంధించిన నగదు అక్రమ చలామణీ కేసులో రేపు విచారణకు రావాలని ఆదేశించింది.
శివసేన రెబల్ నేత, మహారాష్ట్ర మంత్రి ఏక్నాథ్ షిండే అసోంలోని గువాహటిలో దాదాపు 40 మంది ఎమ్మెల్యేలతో ఉన్న విషయం తెలిసిందే.
మహారాష్ట్ర రాజకీయాలు కాక రేపుతున్నాయి. శివసేన సీనియర్ నేత, మహారాష్ట్ర మంత్రి ఏక్నాథ్ షిండే అసోంలోని గువాహటిలో హోటల్లో దాదాపు 40 మంది ఎమ్మెల్యేలతో ఉన్న విషయం తెలిసిందే.
మహారాష్ట్ర మంత్రి ఏక్నాథ్ షిండే శివసేన అధిష్ఠానానికి ఎదురు తిరగడంతో అక్కడి రాజకీయ పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి.
మంత్రి ఏక్నాథ్ షిండేతో పాటు శివసేన పార్టీలోని మరో 11 మంది రెబల్స్పై అనర్హత వేటు వేయించాలని ఆ పార్టీ అధిష్ఠానం ప్రయత్నాలు జరుపుతోంది. మహారాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కార్యాలయంలో ఈ మేరకు పిటిషన్ వేసింది.
మహారాష్ట్రలో చోటుచేసుకుంటోన్న రాజకీయ పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. మరో ముగ్గురు శివసేన ఎమ్మెల్యేలు అసోంలోని గువాహటిలోని రాడిసన్ బ్లూ హోటల్కు చేరుకున్నారు.
మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. అక్కడి పరిస్థితులపై చర్చించడానికి కాంగ్రెస్ సీనియర్ నేత కమల్నాథ్ ముంబైకి వెళ్లిన విషయం తెలిసిందే.
మహారాష్ట్ర మంత్రి, శివసేన సీనియర్ నేత ఏక్నాథ్ షిండేతో అసోంలోని గువాహటిలో ఉన్న ఎమ్మెల్యేలతో తాము సంప్రదింపులు జరుపుతున్నామని ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ అన్నారు.
మహారాష్ట్ర ప్రభుత్వం పతనం అంచున ఉన్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర మంత్రి, శివసేన సీనియర్ నేత ఏక్నాథ్ షిండే గుజరాత్లోని సూరత్ నుంచి ఇవాళ ఉదయం అసోంలోని గువాహటికి 40 మంది ఎమ్మెల్యేలతో చేరుకున్న విషయం తెలిసిందే.