Home » BJP - Shiv Sena
మహారాష్ట్ర మంత్రి, శివసేన సీనియర్ నేత ఏక్నాథ్ షిండేతో అసోంలోని గువాహటిలో ఉన్న ఎమ్మెల్యేలతో తాము సంప్రదింపులు జరుపుతున్నామని ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ అన్నారు.
మహారాష్ట్ర ప్రభుత్వం పతనం అంచున ఉన్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర మంత్రి, శివసేన సీనియర్ నేత ఏక్నాథ్ షిండే గుజరాత్లోని సూరత్ నుంచి ఇవాళ ఉదయం అసోంలోని గువాహటికి 40 మంది ఎమ్మెల్యేలతో చేరుకున్న విషయం తెలిసిందే.
మహారాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోన్న వేళ మహారాష్ట్ర మంత్రి, సీనియర్ నేత ఏక్నాథ్ షిండేపై పార్టీ పరంగా శివసేన చర్యలు తీసుకుంటోంది.
మహారాష్ట్రలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని శివసేన నేత సంజయ్ రౌత్ అన్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్ కంటే మహారాష్ట్ర ప్రత్యేకమని చెప్పారు. మహారాష్ట్ర మంత్రి, శివసేన సీనియర్ నేత ఏక్నాథ
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం తలెత్తే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. మహారాష్ట్ర మంత్రి, శివసేన కీలక నేత ఏక్నాథ్ షిండే గుజరాత్లోని సూరత్లో ఓ హోటల్లో 10 మంది పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఉన్నట్లు తెలుస్తోంది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-శివసేన ప్రభుత్వ ఏర్పాటు ఖాయమైంది. అయితే సీఎం పీఠాన్ని అధిరోహించేది ఎవరన్న దానిపై సందిగ్ధత నెలకొంది. ఇప్పటికి వరకు బీజేపీకి వెన్నంటే ఉన్న శివసేన.. ఈ సారి సీఎం కుర్చీని పంచుకోవాలని ఆశిస్తోంది. మరి ఇందుకు