Home » bjp workers
ప్రధాని నరేంద్ర మోదీని దూషించినందుకు ఓ యువకుడిపై దాడి జరిగింది. జార్ఖండ్లోని ధన్బాద్లో ముస్లిం యువకుడు మోదీని దుర్భాషలాడాని ఆరోపిస్తూ బీజేపీ కార్యర్తలు దాడికి దిగారు.
ప్రధాని మోదీ కాన్వాయ్ ను అడ్డగించడం.. 20నిమిషాల పాటు హైవేపైనే ఉండిపోవాల్సి రావడం దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయిపోయింది. పంజాబ్ లో ఈ ఘటనపై బీజేపీ కార్యకర్తలు ఆగ్రహంతో ఉన్నారు.....
దేశంలో కరోనా ప్రబలిన తర్వాత తొలిసారిగా ఇవాళ భారతీయ జనతా పార్టీ..ఢిల్లీలో నిర్వహించిన జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రధాని మోదీ భావోద్వేగ ప్రసంగం చేశారు. ప్రపంచమంతా
లఖింపూర్ ఖేరి జిల్లాలో ఆదివారం చోటు చేసుకున్న హింసాత్మక ఘటన కేసులో అరెస్ట్ ల పర్వం ప్రారంభమైంది.
బీజేపీ సీనియర్ నేత, కర్నాటక పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప..పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసి వివాదానికి తెరలేపారు.
బీజేపీ కార్యకర్తలు ఓ మహిళను నడిరోడ్డుమీద దారుణంగా అవమానించారు. ఆమె చీర పట్టుకుని లాగారు. చేతిలో పేపర్లు తీసుకుని చింపేసిన ఘటన యూపీ రాజకీయాల్లో మంట పుట్టించింది.
ఢిల్లీ గాజీపుర్ సరిహద్దు వద్ద బుధవారం కొన్ని గంటల పాటు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
పశ్చిమ బెంగాల్ లో బీజేపీ నుంచి తృణమూల్ కాంగ్రెస్ లోకి మూకుమ్మడి వలసలు జోరందుకున్నాయి.
బెంగాల్లో బీజేపీ కార్యకర్తల నిరసన మంగళవారమూ కొనసాగింది. అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాపై అసంతృప్తి వ్యక్తంచేస్తూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ రాజీనామా చేయాలని కోల్కతాలోని పార్టీ కార్యాలయం ఎదుట సోమవ�
BJP Worker : బంగ్లాదేశ్ అక్రమ వలసదారుడైన వ్యక్తి.. ముంబైలో బీజేపీ కార్యకర్తగా మారిపోయాడు. అతని గురించి సమాచారం అందించి అధికార ప్రభుత్వం తీసుకొచ్చిన సీఏఏ చట్టం ఇందుకేనా అంటూ కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తుంది. ‘అమిత్ షా (కేంద్ర మంత్రి) బీజేపీ సభ్యుల