Home » bjp workers
Bengal Officer జనవరి-21న హుగ్లీ జిల్లాలో బీజేపీ నేత సువెందు రోడ్ షోలో ‘గోలీమారో..’ (దేశద్రోహులను కాల్చండి)అంటూ రెచ్చగొట్టే నినాదాలు చేసిన ముగ్గురు బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేయాలని ఆదేశించిన టాప్ బెంగాల్ పోలీస్ ఆఫీసర్.. హుమయూన్ కబీర్ తన ఉద్యోగానికి �
AAP alleges BJP attacked Manish Sisodia’s house ఆమ్ ఆద్మీ-బీజేపీ మధ్య మాటల తూటాలు పేలాయి. ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. గురువారం ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇంటిపై బీజేపీ గూండాలు దాడికి పాల్పడ్డారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. ఢిల్లీ పోలీసుల సహకార
PM Modi Hails NDA Wins In Bihar : భారతదేశంలో ప్రబలిన కరోనాను తమ ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొందని, తమ ప్రభుత్వంపై ప్రజల నమ్మకొ పెరిగిందని అందుకే ఎన్నికల్లో గెలిచామన్నారు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. అలాగే..సబ్ కా సాథ్, సబ్ కా విశ్వాస్ కూడా కారణమన్నారు. పార్ట
Poll Management In Dubbaka : దుబ్బాక ఉప ఎన్నికకు పోలింగ్ జరగనుంది. దుబ్బాక బరిలో 23 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. నియోజకవర్గంలో మొత్తం 315 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన ఈసీ.. ఈవీఎం మిషన్లను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఓ వైపు ఎన�
కేంద్రంలో అధికారంలో ఉంటూ అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న పార్టీ బీజేపీ. దేశ వ్యాప్తంగా మరే పార్టీ లేనంత బలంగా ప్రస్తుతం కనిపిస్తోంది. తెలంగాణలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలున్నా వారిని కాపాడుకోల�
వెస్ట్ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ దిలీప్ ఘోష్పై కొంత మంది దుండగులు దాడికి పాల్పడ్డారు. ఇవాళ(ఆగస్టు-30,2019) ఉదయం లేక్ టౌన్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఘోష్ మార్నింగ్ తో పాటుగా చాయ్ పే చర్చా ప్రోగ్రాంలో పాల్గొనేందుకు వెళ్లిన దిలీప్ ఘోష్ ను చ�
ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ లోని ఎన్నికల అధికారిని బీజేపీ కార్యకర్తలు చితక్కొట్టారు. పోలింగ్ బూత్ నెంబర్ 231లో వోటర్లను సమాజ్ వాదీ పార్టీ గుర్తు అయిన సైకిల్ కు ఓటెయ్యాలంటూ చెబుతున్నాడని ఆరోపిస్తూ ఆయనను బీజేపీ కార్యకర్తలు చావగొట్టారు.రం